
ఖమ్మం
కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దమే: భట్టి విక్రమార్క ఫైర్
మాజీ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమాక్క తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ నోరు తెరిస్తే.. అబద్దాలే మాట్లాడుతారని ఆయన ఫైరయ్యారు. అబద్ద
Read Moreపోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం : బి.రోహిత్ రాజు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పోలీస్ కుటుంబాలకు డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని ఎస్పీ బి.రోహిత్ రాజు భరోసా ఇచ్చారు. పలువురు పోలీసులు ప్రమాదవశాత్తు, అన
Read Moreబోడియాతండాలో మిషన్ భగీరధ నీరు వృథా
కూసుమంచి మండలంలో బోడియాతండా సమీపంలో సోమవారం మిషన్ భగీరథ పైపులైన్ గేట్వాల్ లీకై తాగునీరు వృథాగా పోతోంది. పాలేరు నుంచి మహబూబాబాద్
Read Moreపార్లమెంట్ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు : ప్రియాంక అల
మే 4 నుంచి 6 వరకు హోమ్ ఓటింగ్ పూర్తి భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అల భద్రాద్రికొత్తగూడెం,
Read Moreసంగబత్తుల వెంకటరెడ్డికి సీపీఐ లీడర్ల నివాళి
కూసుమంచి,వెలుగు : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు గైగోళ్లపల్లి మాజీ సర్పంచ్, సీపీఐ సీనియర్ నేత సంగబత్తుల వెంకటరెడ్డి (98)ఆదివారం అనారోగ్యంతో మృతి చ
Read Moreమంత్రి తుమ్మల క్యాంప్ ఆఫీసులో ఆటో డ్రైవర్ ఆత్మహత్యయత్నం
ఖమ్మం : మంత్రి తుమ్మల క్యాంప్ ఆఫీసులో సైదులు అనే ఓ ఆటో డ్రైవర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు . బీఆర్ఎస్ పార్టీ ఆటో యూనియన్ నాయకుడు పాల్వంచ కృ
Read Moreపూడికతీత పేరుతో నయా దందా
ఇసుక కాంట్రాక్టర్ల భారీ స్కెచ్ 26లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకాలకు అనుమతులు ఎన్జీటీ సూ
Read Moreమోదీ సెక్యులరిస్ట్ రిజర్వేషన్లపై ప్రతిపక్షాలది అసత్య ప్రచారం: నడ్డా
ప్రధాని మోదీ సెక్యులరిస్ట్ అని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. బీజేపీ ఖమ
Read Moreబీజేపీకి వచ్చేవి 200 సీట్లలోపే.. మేం 12 ఎంపీ సీట్లు గెలుస్తం : కేసీఆర్
కేంద్రంలో ఇక సంకీర్ణమే.. మా నామా నాగేశ్వర్రావు కేంద్రమంత్రి అయితడు: కేసీఆర్ మేం 12 ఎంపీ సీట్లు గెలుస్తం ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ వల్లనే పేదలకు ప
Read Moreతెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం: కేసీఆర్
తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు బీఆర్ఎస్ ఛీప్ కేసీఆర్. ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన కేసీఆర్. బీజేపీ గోవిందా .. 200 సీట్లు కూ
Read Moreకొత్తగూడెంలో జనం లేక వెలవెలబోయిన నడ్డా సభ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏప్రిల్ 29న జరిగిన బీజేపీ జన సభకు జనం కరువయ్యారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ తరుపున బహిరంగ సభలో పాల్గొన్నారు &nb
Read Moreసీపీఐ సీనియర్ నేత వెంకటరెడ్డి మృతి
నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు కూసుమంచి, వెలుగు : స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరా
Read Moreరామయ్యకు పంచామృతాలతో అభిషేకం
భద్రాచలం,వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం జరిగింది. మూలవరులకు ఆవుపాలు, నెయ్యి, పెరుగు, పంచదార,
Read More