ఖమ్మం
బెంగళూరు కేసులో ట్విస్ట్ : కారు ఢీకొని సత్తుపల్లి యువకుడు మృతి.. రైలు పట్టాలపై పడేసి వెళ్లిన నిందితులు
బెంగళూరు సిటీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్.. సిటీలో కారు ఢీకొని తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లికి చెందిన యువకుడు చనిపోయాడు..
Read Moreసీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలకు క్షీరాభిషేకం
వెలుగు, నెట్వర్క్ : రాష్ట్ర చరిత్రలో ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వనికే దక్కనుందని పలువురు పార్టీ నేతలు అన్నారు.
Read Moreపెద్దవాగు బ్రిడ్జిని పరిశీలించిన కలెక్టర్
కరకగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పెద్దవాగు బ్రిడ్జిని కలెక్టర్ జితేశ్వి పాటిల్ ఆదివారం పరిశీలించారు. గతేడాది వర్షాలకు ప
Read Moreఖమ్మం సిటీలో ర్యాష్, మైనర్ డ్రైవింగ్లపై స్పెషల్ డ్రైవ్
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలో ట్రాఫిక్ ఏసీపీ ఆధ్వర్యంలో ర్యాష్, మైనర్ డ్రైవింగ్లపై ఆదివారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్
Read Moreపేదలందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాదే : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం రూరల్/కూసుమంచి, వెలుగు : రాబోయే మూడు సంవత్సరాల్లో నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత తనదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార
Read Moreభద్రాద్రిలో నిత్య కల్యాణాలు ప్రారంభం
వర్షం కారణంగా ప్రాకార మండపంలో నిర్వహణ భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జ్యేష్ఠాభిషేకం సందర్భంగా నిలిపివేసి
Read Moreవనరులున్నా.. పరిశ్రమలేవి?
భద్రాద్రికొత్తగూడెంలో ప్రతిపాదనలు, చర్చలకే పరిమితం స్థల సేకరణ వద్దే ఆగిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పరిశ్రమల ఏర్పాటులో ఐటీడీఏ నుంచి
Read Moreసత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో జేవీఆర్, కిష్టారం ఓపెన్ కాస్ట్ లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జేవీఆర్ ఓసీలో 10వ
Read Moreకోల్ బ్లాక్ ల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి : పోటు రంగారావు
ఖమ్మం టౌన్, వెలుగు : కోల్ బ్లాక్ ల ప్రైవేటీకరణను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నార
Read Moreవ్యవసాయ మార్కెట్ నిర్మాణ డిజైన్ పరిశీలన
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పునర్ నిర్మాణ డిజైన్ను వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. సీజన్ సమయ
Read Moreమిర్చి రైతులకు రూ.2 కోట్లు టోకరా !
ఎర్రుపాలెం, వెలుగు : వెయ్యి క్వింటాళ్ల మిర్చిని కొనుగోలు చేసిన ఓ వ్యక్తి రైతులకు డబ్బులు ఇవ్వకుండా పరార్&zwn
Read Moreఐదున్నర లక్షల మంది రైతులు.. రూ.6 వేల కోట్ల రుణాలు!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను రెడీ చేస్తున్న ఆఫీసర్లు ప్రభుత్వ విధివిధానాలు వస్తేనే ఫుల్ క్లారిటీ పాత రుణాలకు వర్తింప
Read Moreమల్టీ జోన్-1లో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై వేటు
మల్టీ జోన్ 1 పరిధిలో అవినీతికి పాల్పడిన ఇద్దరు ఇన్స్పెక్టర్లపై వేటు పడింది. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సత్తుపల్లి గ్రామీణ ప్రాం
Read More












