లేటెస్ట్

తెలంగాణలో 6 గ్యారంటీలు అమలైతలే: : కిషన్​రెడ్డి

అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నరు తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలుకాంగ్రెస్​కు ఏటీఎంలు ముంబైలో బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి

Read More

విద్యుదుత్పత్తిని నిలిపేయండి.. ఏపీ, తెలంగాణకు కేఆర్‌‌ఎంబీ లేఖ

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం, నాగర్జున సాగర్ ప్రాజెక్టుల కాల్వల ద్వారా విద్యుదుత్పత్తిని నిలిపేయాలని ఏపీ, తెలంగాణను కృష్ణా రివర్ మేనేజ్‌‌మెంట

Read More

కారిడార్ వైపు టైగర్

కవ్వాల్ జోన్ కోసం అన్వేషణ మహారాష్ట్ర కిన్వట్ అడవిలోని జానీగా అనుమానం ఇదే పులి గతంలో భైంసాలో సంచరించిందంటున్న సిబ్బంది మామడ అడవుల్లో ఎద్దును చ

Read More

నమ్మించి తీసుకెళ్లి కలెక్టర్‌పై దాడి.. ఇంత జరిగినా చూస్తూఊరుకోవాల్నా?: పొన్నం

ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలాగా బీఆర్ఎస్,బీజేపీ వ్యవహారం ఉందని కామెంట్  కరీంనగర్ కలెక్టరేట్​లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం&nbs

Read More

అభివృద్ధిని అడ్డుకోవడంలో కాంగ్రెస్​ డబుల్​ పీహెచ్​డీ : మోదీ

ముంబై: రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడంలో ప్రతిపక్షాలు పీహెచ్ డీ చేశాయని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్​ అయితే ఇందులో డబుల్​ పీహెచ్​డీ చేసిందని ఎద్ద

Read More

డబ్బులు, విలువైన వస్తువుల కోసం హత్యలు

మెదక్, వెలుగు : మెదక్‌‌‌‌ జిల్లా చిన్నశంకరంపేటలో గత నెల 22, ఈ నెల 3న జరిగిన హత్యల మిస్టరీని పోలీసులు చేధించారు. డబ్బులు, విలువైన వ

Read More

ఏం చేస్తరో చేస్కోండి.. ఏ విచారణకైనా నేను సిద్ధం: కేటీఆర్​

అమృత్ స్కీంపై కంప్లయింట్​ ఓన్లీ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే త్వరలో వివిధ స్కామ్​లపై సీరియల్స్​ ఉంటయ్  తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నిజమైతే కేంద్రం

Read More

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం సందర్భంగా భక్తులు తెల్

Read More

బినామీ పేర్లతో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్ల దందా : మంత్రి కొండా సురేఖ

వరంగల్, వెలుగు : వరంగల్‌‌‌‌ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌‌‌‌లో బీఆర్‌‌‌‌ఎస్‌‌&zw

Read More

వాళ్లను ఎందుకు చంపారు : ప్రకటన విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

భద్రాచలం, వెలుగు : చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌‌‌ జిల్లా తెర్రం పోలీస్‌

Read More

టోక్యోలో గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన స్పీకర్‌‌‌‌

వికారాబాద్, వెలుగు : జపాన్‌‌‌‌ పర్యటనలో ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌&zwnj

Read More

చైనాలో కారు బీభత్సం.. 35 మంది మృతి

బీజింగ్: చైనాలోని జుహై సిటీలో ఘోరం చోటుచేసుకుంది. ఓ స్పోర్ట్స్​ సెంటర్‌లో ఎక్ససైజ్ చేస్తున్నవారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో  35 మంది మృ

Read More

ఓరుగల్లు అభివృద్ధిపై ఫోకస్‌‌‌‌

వరంగల్, వెలుగు : రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్‌‌‌‌ను అభివృద్ధి చేస్తామన్న కాంగ్రెస్‌‌‌‌ ఎన్నికల హామీ నెరవేర్చ

Read More