లేటెస్ట్

ఫుట్​పాత్​ కబ్జాలను తొలగించాలి : ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ సిటీ, వెలుగు : ఫుట్ పాత్ ను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలని  వెంటనే తొలగించాలని అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ అధికారులను ఆదేశి

Read More

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాలం విద్యాసాగర్

ఆర్మూర్, వెలుగు : విద్యారంగ, నిరుద్యోగ యువత, ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని, తనను   గెలిప

Read More

పొలాలకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్డు వేస్తాం : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు : భారత్ మాల రోడ్డు దగ్గర రైతులు పొలాలకు వెళ్లేందుకు  అవసరమైన సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసి కనెక్టివిటీ అందిస్తామని జిల్లా కలెక్టర్ స

Read More

IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్.. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌ భారత ఆటగాళ్లు వీళ్ళే

ఐపీఎల్ 2025 మెగా వేలం ప్లేయర్ వేలం కోసం మొత్తం 1,574 మంది ఆటగాళ్లు (1,165 మంది భారతీయులు, 409 మంది విదేశీయులు) సైన్ అప్ చేసారు. ఈ జాబితాలో 320 క్యాప్డ

Read More

వైభవంగా నాగులచవితి వేడుకలు

 వెలుగు, నెట్​వర్క్​ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం నాగుల చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పుట్టల వద్దకు చేరుకుని పూజలు చేశా

Read More

Ramayana: అఫీషియల్.. సీతారాములుగా రణ్బీర్, సాయి పల్లవి.. రిలీజ్ డేట్ అనౌన్స్

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ(Nitesh Tiwari) రామాయణ(Ramayana) ఇతిహాసాన్ని తెరపై ఆవిష్కరించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం భారతీయ ప్రేక్

Read More

పెరగనున్న లిక్కర్ ధరలు.. బీరుపై 20 రూపాయలు.. క్వార్టర్‎పై భారీగా అంట..?

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్​ రేట్లను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు ఎక్సైజ్​ శాఖ ధరల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చ

Read More

మట్టి ఇళ్లతో పర్యావరణానికి మేలు : కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్

రమ్మిడి ఎర్త్ ఫౌండేషన్, సీఎస్​ఈబీ పద్ధతులపై ట్రైనింగ్​  కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్ ​వినూత్న ప్రోగ్రామ్​ భద్రాచలం, వెలుగు :  పర్యా

Read More

రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు 72 మంది ఎంపిక

చేగుంట, వెలుగు : స్కూల్​గేమ్స్ ఫెడరేషన్​ఆధ్వర్యంలో మంగళవారం చేగుంట ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్ 14, 17, 19 బ

Read More

సౌదీ అరేబియాలో బయటపడ్డ 4 వేల ఏళ్ల నాటి పట్టణం

సౌదీ అరేబియా వాయవ్య ప్రాంతంలోని ఒయాసిస్సులో నాలుగు వేల ఏండ్ల నాటి పురాతన పట్టణాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఖేబర్ ఒయాసిస్సు కింద కనుగొన్

Read More

నూతన పాలసీకి మిల్లర్లు సహకరించాలి

రాష్ట్ర పౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ డీఎస్ చౌహన్  నల్గొండ అర్బన్, వెలుగు : సీఎంఆర్ ధాన్యం సేకరణలో ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ప

Read More

టీచర్ల సమస్యల పరిష్కారానికి పోరాడుతా : అలుగుబెల్లి నర్సిరెడ్డి

నకిరేకల్, శాలిగౌరారం, వెలుగు : ప్రభుత్వ విద్యారంగం బలోపేతం, టీచర్ల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం పోరాటం చేస్తున్న తనకు మరో అవకాశం ఇవ్వాలని ఎమ్మెల

Read More

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందుల్లేకుండా చూడాలి : కే.సురేంద్ర మోహన్

ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్​  భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడా

Read More