లేటెస్ట్
కుల గణనలో కుల సంఘాలు యాక్టివ్ గా పనిచేయాలి : జి.నిరంజన్
పద్మారావునగర్, వెలుగు: కులగణన ప్రక్రియను కుల సంఘాలు సవాలుగా స్వీకరించి, యాక్టివ్ గా పనిచేస్తూ, వందశాతం కులగణన సాధించాలని బీసీ కమిషన్ చైర్మన్ జి.ని
Read Moreమాజీ ఎంపీ సజ్జన్కు జీవితఖైదు.. మరణశిక్ష వేయాల్సిందేనన్న సిక్కు లీడర్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు రౌస్ అవెన్యూ కోర్టు జీవితఖైదు విధించింది.
Read Moreబయో ఏషియా సదస్సులో 80 స్టార్టప్లు.. 70 కంపెనీలు
బయో ఏషియాలో ఉత్పత్తులను ప్రదర్శించిన సంస్థలు రాష్ట్ర సర్కారుతో అంతర్జాతీయ కంపెనీల ఒప్పందం గ్రీన్ ఫార్మా సిటీలో 5,445 కోట్ల పెట్టుబ
Read Moreబీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్ గౌతం
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు : కృషి, పట్టుదల, క్రమశిక్షణే విజయానికి కారణమని పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించి, భవిష్యత్తు లక్ష్యాన్ని ఏర్పరచుకొని మేడ్చెల్
Read Moreకీసర గుట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ఘనంగా శివ పార్వతుల కల్యాణం పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్సీ పట్నం దంపతులు నేడు మహా శివరాత్రి ఉత్సవాలు కీసర, వెలుగు : కీసరగుట్టలో
Read Moreరంజాన్ బజార్లకు అనుమతివ్వండి : మోతె శ్రీలతారెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు: రంజాన్ను దృష్టిలో పెట్టుకొని ఫెస్టివల్కు సంబంధించిన బజార్లకు అనుమతి ఇవ్వాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి అధికారులకు సూ
Read Moreటీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం
ముషీరాబాద్,వెలుగు: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. మార్
Read Moreబీసీలు సగం ఉంటే రెండు పదవులే ఇచ్చారు! : ఎంపీ రఘునందన్ రావు విమర్శ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా సిద్దిపేట రూరల్, వెలుగు: రాష్ట్ర జనాభాలో బీసీలు సగానికి పైగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు మ
Read Moreఅమ్మానాన్న క్షమించండి..యముడు పిలుస్తుండు.. నేను వెళ్తున్నా..!
సూసైడ్ నోట్ రాసి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య రాజన్న సిరిసిల్ల జిల్లా ధర్మారంలో విషాదం. కోనరావుపేట,వెలుగు: “ అమ్మానాన్న.. క్
Read Moreసెలవుల పేరిట కోట్లు కొట్టేశారు .. ఔట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగుల జీతాల నుంచి స్వాహా
కాంట్రాక్టర్లు, అధికారులే సూత్రధారులు రిజిస్టర్లో ఆబ్సెంట్, బిల్లుల్లో ప్రెజెంట్.. నెలల తరబడి లీవుల్లో వెళ్లిన వారి పైసలూ కొట్టేసిన్రు &
Read Moreఫిబ్రవరి 28న పీసీసీ విస్తృత స్థాయి సమావేశం
హాజరు కానున్న రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ హైదరాబాద్, వెలుగు: పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 28న గాంధీ భవన్ లో
Read Moreకేబుల్స్బిజినెస్లోకి అల్ట్రాటెక్..1800కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ:సిమెంటు తయారీ కంపెనీ అల్ట్రాటెక్.. వైర్లు, కేబుల్స్బిజినెస్లోకి ప్రవేశిస్తున్నది. ఇందుకోసం రాబోయే రెండేళ్లలో రూ.1,800 కోట్లు ఖర్చు చేస్తా
Read Moreహైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ రెడీ: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: హైపర్ లూప్ ప్రాజెక్ట్లో భాగంగా ఐఐటీ మద్రాస్ తొలి టెస్ట్ ట్రాక్ను 422 మీటర్ల మేర ట్రాక్ను సిద్ధం చేసిందని రైల్వే మంత్రి అశ్వ
Read More












