లేటెస్ట్

పెన్నా సిమెంట్ను కొనుగోలు చేసిన అదానీ గ్రూప్ 

అదానీ గ్రూప్ సంస్థ పెన్నా సిమెంట్‌ను కొనుగోలు చేసింది.అదానీ గ్రూప్ లో భాగమైన అంబుజా సిమెంట్ సంస్థ పెన్నా సిమెంట్ ను దాని మార్కెట్ వాల్యూ రూ.10వేల

Read More

T20 World Cup 2024: హెల్మెట్‌లో ఇరుక్కుపోయిన బంతి.. ప్రమాదం నుంచి బయటపడిన బంగ్లా క్రికెటర్

వరల్డ్ కప్ లో బంగ్లా క్రికెటర్ ప్రమాదం నుంచి బయట పడ్డాడు. గ్రూప్ డి లో భాగంగా నెదర్లాండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్

Read More

T20 World Cup 2024: ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్‌కు అరుదైన గౌరవం

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ కు అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ లో అతను చేసిన సేవలకు తగిన గుర్తింపుగా ప్రిన్సెస్ అన్నే..  ఆర్డర్ ఆఫ్ ది

Read More

బ్లడ్ బ్యాంకులు బలోపేతం చేస్తాం : మంత్రి దామోదర రాజనర్సింహ 

రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేస్తామన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఐపీఎం సేవలను ఆధునీకరిస్తామని చెప్పారు. బ్లడ్ బ్యాంకులు రక్

Read More

తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లు : సీఎస్ శాంతికుమారి

రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు సీఎస్ శాంతికుమారి. సీఎం రేవంత్ ఆదేశాలతో రాష్ట్రంలో మహిళా శక్తి-క్యాంటీన్ సర్వీస్ లు

Read More

అమిత్ షా వార్నింగ్ .. క్లారిటీ ఇచ్చిన తమిళిసై

తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసైకి నిన్న హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారనే వార్తలపై ఆమె స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.  

Read More

త్వరలోనే అందరినీ కలుస్తా: ఉప ముఖ్యమంత్రి పవన్​ కళ్యాణ్​

జనసేన అధినేత, రాష్ట్రమంత్రి పవన్​ కళ్యాణ్​ త్వరలోనే జిల్లాల వారీగా  అందరినీ కలుస్తానని తెలిపారు.  తనకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, ప

Read More

అప్పుడు  వారి తీరు నన్ను బాధించింది: సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న తరువాత  ఐఏఎస్​, ఏపీఎస్​ అధికారులతో సమావేశం అయ్యారు. ఈసమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చే

Read More

కూకట్పల్లిలో దారుణం..చికిత్స పేరుతో రూ. 16 లక్షల బిల్లు

హైదరాబాద్: దారుణం..చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే బాధితులకు ఠాకూర్ సినిమా చూపించారు. బాధితులను నమ్మించి మోసం చేసి లక్షలు వసూలు చేయాలని చూశారు. ప్రమాదంల

Read More

రూ. 3 లక్షల లంచం తీసుకుంటూ పారిపోతూ ఏసీబీకి చిక్కాడు

తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతికి పాల్పడే అధికారులను వేటాడుతోంది. హైదరాబాద్ సీసీఎస్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి  

Read More

Good Health: నెయ్యిని ఇలా తీసుకుంటే రోగాలు పరార్​

మనం తినే ఆహారంలో ఖచ్చితంగా నెయ్యి ఉంటుంది. నేటికీ..అమ్మమ్మలు నెయ్యిని ఆరోగ్య సంపదగా భావిస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో నెయ్యిని తప్పనిసరని పెద

Read More

గోవధ జరగకుండా చూడండి..పోలీసులకు హైకోర్టు ఆదేశాలు

బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గోవులను తరలించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.  బక

Read More