లేటెస్ట్
ఉదయం 11లోపు, రాత్రి 11 తర్వాత .. మైనర్లను సినిమాలకు అనుమతించొద్దు
హైదరాబాద్, వెలుగు: సినిమా థియేటర్లలో ఎప్పుడు పడితే అప్పుడు షోలు వేయడం, 16 ఏండ్లలోపు పిల్లలను కూడా వేళాపాళా లేకుండా అనుమతించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్త
Read Moreబీజేపీ, కాంగ్రెస్ మధ్య గద్దర్ వార్.!
నక్సల్ భావజాలం ఉన్న గద్దర్కు పద్మ అవార్డు ఎందుకియ్యాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్ వందల మంది బీజేపీ కార్యకర్తలను ఆయన పొట్టనపెట్టుకున్నారని వ్యాఖ
Read More4.41 లక్షల మందికి రైతు భరోసా..ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.569 కోట్లు జమ
18,180 మంది కూలీలకు ఆత్మీయ భరోసా సాయం రైతులు, కూలీలకు కలిపి రూ.579 కోట్లు విడుదల 51,912 మందికి కొత్త రేషన్ కార్డులు పాత కార్డుల్
Read Moreఢిల్లీలో షాకింగ్ ఘటన.. ఒక్కసారిగా కుప్పకూలిన భారీ భవనం
దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సోమవారం (జనవరి 27) సాయంత్రం భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటన బురారీ ప్రాంతంలో జరిగింది. చాలా మ
Read Moreకేజ్రీవాల్కు షాక్.. పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమైన సీఎం నాయబ్ సింగ్ సైనీ..!
ఛండీఘర్: హర్యానా ప్రభుత్వం యమునా నదిలో పారిశ్రామిక వ్యర్థాలు పోసి నదీ జలాలను విషపూరితం చేస్తోందంటూ ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ చేస
Read Moreబస్సు కిటికీలో నుంచి వాంతులు చేసుకుంటుంటే.. ఎదురుగా వస్తున్న లారీ తలను కొట్టేసింది..!
మైసూర్: కొందరికి బస్సు ప్రయాణాలు పడవు. కడుపు తిప్పినట్టయి బస్సు కిటికీల్లో నుంచి తలబయటపెట్టి వాంతులు చేసుకుంటూ ఉంటారు. కానీ.. అలా రన్నింగ్ బస్సులో కిట
Read More4 వారాల్లో ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి.. లేదంటే నేనే రంగంలోకి దిగుతా: రంగనాథ్
హైదరాబాద్: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నాలుగు వారాల్లో పరిష్కరించాలని, లేదంటే తానే స్వయంగా రంగంలోకి దిగి విచారిస్తానని హైడ్రా కమిషనర్ ర
Read Moreదేశంలోనే అతిపెద్ద రెండో జాతర ..తెలంగాణలో నాగోబా జాతర
ఆదివాసులు... గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతరకు సిదదమైంది. దేశంలోనే అతిపెద్ద రెండో జాతర కావడం
Read Moreపరిగిలో సిత్రం.. 6 తులాల బంగారం దోచుకెళ్లారు.. 12 తులాల వెండి, 12 వేల డబ్బు జోలికి మాత్రం పోలేదు..!
వికారాబాద్ జిల్లా: పరిగి మున్సిపాలిటీ పరిధిలోని శాంతి నగర్ కాలనీలో పట్టపగలు దొంగలు రెచ్చిపోయారు. దోమ సత్తెయ్య అనే వ్యక్తి ఇంటి తాళం పగలగొట్టి దొ
Read Moreవిజయి సాయి రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ
హైదరాబాద్: విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం (జనవరి 27) సీబీఐ కోర్టులో విచారణ జరిగింది
Read MoreSpiritual: వేదాల్లో విద్య గురించి ఏముంది.. సంతోషంగా .. హాయిగా ఉండాలంటే డబ్బు ఎలా సంపాదించాలి..
అరేయ్ బాబూ.. చదువుకోండిరా.. లేకపోతే మాలాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.. ప్రతి తల్లి దండ్రులు పిల్లలకు చెబుతుంటారు. బాగా చదువుకుంటే... పెద్ద ఉద్యో
Read Moreకంగ్రాట్యులేషన్స్ మై డియర్ ఫ్రెండ్.. ట్రంప్కు ప్రధాని మోడీ ఫోన్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారత ప్రధాని మోడీ ఫోన్ చేశారు. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్
Read More












