లేటెస్ట్

సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలి

సూర్యాపేట, వెలుగు : చిత్రలేఖనంతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్​ సివిల్​జడ్జ

Read More

ముంబై నటి జెత్వానీ కేసు: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ PSR ఆంజనేయులు అరెస్ట్

అమరావతి :  ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ  చీఫ్   పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేశారు.   హైదరాబాద్ లో అదుపులోకి తీ

Read More

భూ భారతితో అన్ని సమస్యలకు పరిష్కారం : ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డి

ఖమ్మం రూరల్​, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం భూ భారతి చట్టం ప్రవేశ పెట్టిందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డి అన్నారు.  ఖమ్మం

Read More

లక్ష కాదు అంతకు మించి.. లక్ష దాటి బంగారం ధర.. ఫస్ట్ టైం ఎంతకు పోయిందంటే..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర లక్ష దాటిపోయింది. ఇవాళ ఒక్కరోజే 3 వేలు పెరిగి 98 వేల 500 రూపాయల నుంచి లక్షా 15 వందలకు చేరింది. మన దేశంలో బం

Read More

కొండగట్టు అంజన్న ఇరుముడుల ఆదాయం రూ.1.60లక్షలు 

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయంలో సోమవారం స్వామివారి ముడుపులను విప్పి లెక్కించగా.. రూ.1,65,409 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీకాంత్ తెలిపారు. హనుమా

Read More

Earth Day: పునరుత్పాదక శక్తితోనే.. వాతావరణ మార్పు కట్టడి

ఎర్త్ డే. ఓఆర్ జి (EARTH DAY.ORG) అనే అమెరికా దేశానికి చెందిన సంస్థ  ప్రపంచవ్యాప్తంగా ‘ధరిత్రి దినోత్సవాన్ని’  ప్రతి సంవత్సరం ఏప

Read More

సిద్దిపేట జిల్లాలో గాలివాన బీభత్సం

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం పలుచోట్ల పడిన పిడుగులు ఓ మహిళకు గాయాలు సిద్దిపేట/ చేర్యాల/కోహెడ, వెలుగు: సిద్దిపేట జిల్లాలో సోమవారం సాయ

Read More

ఓటమే.. సక్సెస్కు దారి.. టెన్త్ లేదా ఇంటర్లో ఫెయిల్ అయినవాళ్లలో ఇంతమంది సక్సెస్ అయ్యారా..?

‘ఈ రోజు తాము అనుకున్న రంగంలో సక్సెస్ సాధించినవారందరూ ఒకప్పుడు ఓటమి చెందినవారే.. అది పరీక్షలైనా, వ్యాపారమైనా, ఉద్యోగం, జీవితం.. ఏదైనా సరే మొదట్లో

Read More

వంటి మామిడి మార్కెట్​ చైర్​పర్సన్​గా విజయ

ములుగు, వెలుగు: ములుగు మండలంలోని వంటి మామిడి మార్కెట్​కమిటీ పాలకవర్గం సోమవారం బాధ్యతలు చేపట్టింది. చైర్​పర్సన్​గా బాగనోళ్ల విజయ మోహన్,  వైస్ చైర్

Read More

మనిషికి ఆధార్.. భూమికి భూధార్ ​ఉండాలి : కలెక్టర్ ​రాహుల్​ రాజ్​

చిలప్ చెడ్, పాపన్నపేట, టేక్మాల్, వెలుగు: మనిషికి ఆధార్​ఎలాగో భూమికి భూధార్​ ఉండాలని కలెక్టర్​రాహుల్​రాజ్​అన్నారు. సోమవారం ఆయన  చిలప్ చెడ్, టేక్మా

Read More

వక్ఫ్​ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలి : ఎంపీ రఘునందన్ రావు

సంగారెడ్డి టౌన్, వెలుగు: నూతన రెవెన్యూ చట్టం ఆధారంగా సీఎం రేవంత్​రెడ్డి హైదరాబాద్​పరిసర ప్రాంతాల్లోని వక్ఫ్​ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఎంపీ ర

Read More

కొండారెడ్డిపల్లిలో 350 మందికి కంటి పరీక్షలు

వంగూరు, వెలుగు: మండలంలోని కొండారెడ్డిపల్లిలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో సోమవారం 350 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 40 మందికి ఆపరేషన్ &

Read More