లేటెస్ట్

పోలీసుల కండ్లుగప్పి సైబర్ నేరగాడు పరార్

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో ఘటన ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేసిన రాష్ట్ర సీసీఎస్ టీం న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో హైదర

Read More

నారాయణపేటలో అకాల వర్షంతో నష్టం

నారాయణపేట, వెలుగు : నారాయణపేటలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడడంతో చెట్లు, కరెంట్​ స్తంభాలు విరిగిపడ్డాయి. నారాయణపేట–హైద

Read More

ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఆస్పిరేషనల్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ అవార్డు

ప్రధాని మోదీ చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డు అందుకున్న కలెక్టర్ రాజార్షీషా న్యూఢిల్లీ, వెలుగు: ప్రతిష్టాత్మకమైన ప్రధాన మంత్రి పబ్లిక్ ఆడ్మినిస్ట

Read More

జడ్చర్ల పట్టణంలో వికసించిన అరుదైన పుష్పం

జడ్చర్ల, వెలుగు: పట్టణంలోని బూర్గుల రామకృష్ణరావు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీ ఆవరణలోని బొటానికల్ గార్డెన్ లో అరుదైన బ్రాకిస్టెల్మా బైలోబేటమ్  పుష

Read More

లగచర్ల ఫార్మా ప్రాజెక్ట్‌‌‌‌ ప్రభుత్వానిదే

ఫార్మా ప్రాజెక్టులో సీఎం కుటుంబ సభ్యుల ప్రమేయం లేదు జాతీయ మానవ హక్కుల కమిషన్‌‌‌‌ స్పష్టం ఆరు అంశాలపై విచారణ జరిపామని వెల్లడ

Read More

తడిసిన పంటను కొంటాం : కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: తడిసిన ప్రతి గింజను కొంటామని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి తెలిపారు. సోమవారం నాగర్ కర్నూల్  మార్కెట్ యార్డును సంద

Read More

మంచిర్యాల జిల్లాలో క్యాచ్ అప్ టీకాలు ప్రారంభం

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో క్యాచ్ అప్ టీకాల కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ అధికారి హరీశ్​ రాజ్ ప్రారంభించారు. సంజీవయ్య కాలనీలో పలువురికి టీక

Read More

ఏప్రిల్ 24 నుంచి హరేకృష్ణ సమ్మర్​ కల్చర్ క్యాంప్

పాల్గొనే చిన్నారులకు భోజనం, స్నాక్స్, కిట్లు అందజేత హైదరాబాద్​సిటీ, వెలుగు: వేసవి సెలవుల్లో చిన్నారుల్లోని సృజనాత్మకత వెలికి తీయడంతోపాటు దైవచి

Read More

ఏప్రిల్ 25 నుంచి ఉచిత సైన్స్ శిక్షణ శిబిరం

నస్పూర్, వెలుగు: వేసవి సెలవుల్లో జిల్లా కేంద్రంలోని సైన్స్ కేంద్రంలో ఉచిత సైన్స్ శిబిరం నిర్వహిస్తున్నారని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం కలె

Read More

విదేశాల్లో ఇండియాను అవమానించడం అస్సలు మిస్‌‌ చేసుకోరు: రాహుల్​పై ధర్మేంద్ర ప్రధాన్‌‌ ఫైర్‌‌‌‌

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్‌‌పై కాంగ్రెస్‌‌ ఎంపీ రాహుల్‌‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌&zw

Read More

ఆదిలాబాద్‌లో రాత్రి 10 గంటల తర్వాత డీజేలకు అనుమతి లేదు

ఆదిలాబాద్, వెలుగు: సుప్రీంకోర్టు గైడ్​లైన్స్ ప్రకారం జిల్లాలో రాత్రి 10 గంటల తర్వాత డీజేలకు అనుమతులు లేవని డీఏస్పీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం వన్ ట

Read More

భూమాఫియాగా మారిన పాయల్ శంకర్ : శ్రీనివాస్ రెడ్డి

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ మాఫియాను పెంచిపోషిస్తున్నారని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్​చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు

Read More

ఆసిఫాబాద్ పట్టణంలో బంద్ పాటించిన కూరగాయల వ్యాపారులు

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ పట్టణంలోని కూరగాయల వ్యాపారులు సోమవారం బంద్ పాటించారు. జిల్లా కేంద్రంలోని జూబ్లీ మార్కెట్​లో కాకుండా పట్టణంలోని వివేకానంద,

Read More