లేటెస్ట్
రేపట్నుంచి(ఫిబ్రవరి 19) రాజేంద్రనగర్లో గ్రేప్ ఫెస్టివల్
గండిపేట, వెలుగు: సిటీ శివారులోని రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధన కేంద్రంలో బుధవారం నుంచి ‘గ్రేప్ఫెస్టివల్’ మొదలవుతోంది. ఈ ఏడాది దాదాప
Read Moreయాపిల్ను దాటేసిన రిలయన్స్.. ఫ్యూచర్బ్రాండ్ ఇండెక్స్లో రెండో స్థానం
న్యూఢిల్లీ: మనదేశంలోనే అత్యంత ఎక్కువ మార్కెట్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ‘ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఫర్ 2024’ ఇంటర్
Read Moreగురుకుల టీచర్ల బాధలు తీర్చే బాధ్యత నాదే : మల్క కొమరయ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కరీంనగర్ –
Read Moreబెంగళూరు రూట్లో ఆర్టీసీ 10% రాయితీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బెంగళూరుకు వెళ్లే ప్రతి ఆర్టీసీ బస్
Read Moreవాయిదా పద్ధతిలో ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్!
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో చెల్లించేలా సర్కారు వెసులుబాటు మార్చికల్లా రూ.2 వేల కోట్లు రాబట్టాలని సర్కారు టార్గెట్ న్యూప్లాట్ నిర్వచనంప
Read Moreసీఎం అభ్యర్థులే దొర్కుతలేరు.. బీజేపీపై ఆతిశి విమర్శలు
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం ఎంపికకు సంబంధించి జాప్యం ఎందుకు జరుగుతోందని మాజీ సీఎం ఆతిశి బీజేపీని నిలదీశారు. ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం ఉన్న నేతలు ఎవరూ
Read Moreమాజిలానిక్ క్లౌడ్ నుంచి మరో డ్రోన్
హైదరాబాద్, వెలుగు: డ్రోన్ టెక్నాలజీ కంపెనీ మాజిలానిక్ క్లౌడ్ సంస్థ దేశీయంగా 200 కేజీల పేలోడ్&zw
Read Moreప్రణవ రియల్టీ ప్రాజెక్ట్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: రియల్టీ సంస్థ ప్రణవ గ్రూప్ మరో భారీ ప్రాజెక్టును చేపట్టింది. గతంలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో ఎత్తైన భవనం కట్టిన ఈ సంస్థే మ
Read Moreకులగణనను బీజేపీ పక్కదారి పట్టిస్తోంది
బండి సంజయ్ పై మంత్రి సీతక్క ఫైర్ అందుకే రాహుల్ పై విమర్శలు చేస్తున్నారు హైదరాబాద్, వెలుగు: కులగణన అంశాన్ని పట్టించేందుకు బీజేపీ నేతలు ప్రయత్
Read Moreరైల్వే స్టేషన్లలో ఏఐతో రష్ కంట్రోల్
కలర్ కోడ్తో ఎన్క్లోజర్లు, పబ్లిక్ మూమెంట్ కోసం రూట్స్ రద్దీ నియంత్రణపై ప్రయాణికులు, కూలీలు, దుకాణాదారుల అభిప్రాయాల సేకరణ న్యూఢిల్లీ తొక్కిస
Read Moreరాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్ఈపీపై విమర్శలు .. స్టాలిన్ సర్కారుపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్త విద్యా విధానాన్ని(ఎన్ఈపీ) అమలు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉన్నదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
Read Moreపీసీసీ కార్యవర్గానికి తాత్కాలిక బ్రేక్
రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మారడం వల్లే ఆలస్యం కొత్త ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పరిశీలించాకే ప్రకటన హైదరాబాద్, వెలుగు: పీసీసీ కార్యవర్గ ప్
Read Moreగాంధీకి బీఓబీ ఎలక్ట్రిక్ ఆటో విరాళం
పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్లోని పేషెంట్ సహాయకుల విశ్రాంతి కేంద్రంలో ఉచిత భోజనం సరఫరా కోసం జనహిత సేవా ట్రస్ట్ కు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలక్ట్ర
Read More












