లేటెస్ట్
ఈసీకి ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ లేఖ
న్యూఢిల్లీ: ఆప్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం ఈసీక
Read Moreగుజరాత్లో ఘోర ప్రమాదం ఐదుగురు మృతి.. 35 మందికి తీవ్ర గాయాలు
డాంగ్: తీర్థయాత్రలు చేస్తున్న భక్తుల బస్సు అదుపు తప్పి లోయలో పడింది.. దీంతో ఐదుగురు భక్తులు చనిపోయారు. మరో 35 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గు
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించండి : ఎమ్మెల్యే పాయల్ శంకర్
కరీంనగర్ సిటీ, వెలుగు: ఎమ్మెల్సీగా ఒకసారి చాన్స్ ఇవ్వాలని, బీజేపీ క్యాండిడేట్లను గెలిపించాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల స్టేట్ కో – ఆర్డినేటర్
Read Moreవిద్యుత్ శాఖకు సమ్మర్ సవాల్
గతేడాదితో పోలిస్తే 2 లక్షల కనెక్షన్లు అదనం నిరుడు గరిష్ట డిమాండ్4,352 మెగావాట్లు ఈసారి 5 వేలకు చేరే అవకాశం ఒక్క నిమిషం కూడా కరెంట్ పోవ
Read Moreఫిబ్రవరి 4న రాష్ట్ర కేబినెట్ సమావేశం.. అదే రోజు అసెంబ్లీ..
ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గ సమావేశం కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టులకు ఆమోదం అనంతరం సభలో చర్చ నేడు వర్గీకరణపై నివేదికను అందజేయ
Read Moreబడ్జెట్తో ఈ సెక్టార్లకు మేలు.. ఈ స్టాక్స్ కొనుక్కుంటే లాభాలంటున్న నిపుణులు
ట్యాక్స్ భారం తగ్గించడంతో పెరిగిన ఎఫ్ఎంసీజీ, ఆటో, రియల్టీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు మెరిసిన ఫు
Read Moreలక్ష డప్పుల కార్యక్రమం ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది
మందకృష్ణ మాదిగ పద్మారావునగర్, వెలుగు: ఫిబ్రవరి 7న జరగబోయే వేల గొంతులు.. లక్ష డప్పుల అతిపెద్ద సాంస్కృతిక ప్రదర్శన కేవలం తెలంగాణకే పరిమితం కాకుం
Read Moreప్రజాప్రభుత్వంపై మందకృష్ణ కుట్ర
మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు పిడమర్తి రవి బషీర్ బాగ్, వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రేమ చూపిస్తూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మందకృష్ణ మ
Read Moreడోర్నకల్ పీఎస్ లో గుండె పోటుతో కానిస్టేబుల్ మృతి
వెలుగు: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం గ్రామానికి చెందిన పోలోజు సోమేశ్వర్ (
Read Moreవసంత పంచమి ఎఫెక్ట్.. మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
మహాకుంభనగర్ (యూపీ): ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం వసంత పంచమి కావడంతో భారీ సంఖ్యలో భక్తులు పుణ్య స్నా
Read Moreహైదరాబాద్పై కేంద్రం వైఖరి సరిగ్గా లేదు
మేయర్ విజయలక్ష్మి హైదరాబాద్ సిటీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించి రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని ఆదివారం ఓ ప్రకటనలో నగర మే
Read Moreఆకట్టుకున్న గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ల క్లాసికల్ డ్యాన్స్
ఓల్డ్ నల్లగుట్టలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం బోయిగూడ, మేకల మండి, ఓల్డ్ నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలల వార్షికోత్సవం ఘనంగా జరిగింది.  
Read Moreనీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు
ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారుల స్పెషల్ డ్రైవ్ ఎన్ని బోర్లున్నయ్.. ఎన్ని పని చేస్తున్నయ్.. మిషన్ భగీరథ వాటర్ సరఫరా
Read More












