లేటెస్ట్

బడ్జెట్ ప్రతులను దహనం చేసిన డీవైఎఫ్​ఐ

ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఉపాధి కల్పనకు నిధులు కేటాయించకుండా నిరుద్యోగ యువతను మోసం చేసిందని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శు

Read More

కష్టమే.. కానీ తప్పదు.. ఈ మాట చెప్పి ట్రంప్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు..?

కెనడా, మెక్సికో, చైనాపై ట్రంప్ టారిఫ్​ వార్ అన్ని వస్తువులపై సుంకాలు విధించిన అమెరికా ప్రెసిడెంట్​ కెనడా, మెక్సికో వస్తువులపై 25%, చైనా గూడ్స్

Read More

నేత కార్మికుల కోసం వర్కర్‌‌‌‌‌‌‌‌ టూ ఓనర్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌

తొలివిడతలో రాజన్న సిరిసిల్ల నేతన్నలకు అవకాశం  1104 మందికి లబ్ధి గత ప్రభుత్వంలో పెద్దూర్‌‌‌‌‌‌‌‌లో

Read More

వరుస సెలవులు రావడంతో రాష్ట్రంలోని ఆలయాలకు భక్తుల తాకిడి

మేడారంలో ముందస్తు మొక్కులకు తరలివచ్చిన భక్తులు యాదగిరిగుట్ట, వేములవాడ, కొమురవెల్లిలో పెరిగిన రద్దీ తాడ్వాయి/యాదగిరిగుట్ట/వేములవాడ/కొమురవెల్ల

Read More

షెడ్ పై పడిన కొడుకు చెప్పును తీస్తుండగా కరెంట్ షాక్.. తల్లి మృతి

శామీర్ పేట, వెలుగు: ఐరన్ షీట్​పై తన కొడుకు చెప్పు పడిందని మరో మహిళ సహాయంతో ఐరన్ రాడ్ తో తీసే ప్రయత్నంలో విద్యుత్ తీగలకు తగిలి తల్లి మృతి చెందగా.. &nbs

Read More

హైదరాబాద్​ లో స్మార్ట్​ డస్ట్ బిన్లు!

చెత్త నిండగానే అలారం మోగుతది వెంటనే తరలించేలా ఏర్పాట్లు  నాలుగేండ్ల కింద డస్ట్​బిన్లు ఎత్తేసిన బల్దియా  అయినా చెత్త వేస్తుండడంతో &n

Read More

నిజామాబాద్ జిల్లాలో పసుపు కోతలు షురూ

జిల్లాలో పసుపు కోతలు మొదలయ్యాయి. మొక్కలను తొలగించి పసుపు కొమ్ములను తవ్వి తీస్తున్నారు. పసుపును స్టీమ్ చేసి ఎండ బెట్టడం  ప్రారంభమైంది. ఎండిన కొమ్మ

Read More

ఆప్ పాలనలో ఢిల్లీ ఆగం.. ఎన్నికల్లో బీజేపీదే విజయం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఆప్ పాలనలో ఢిల్లీ ఆగమైందని ప్రధాని మోదీ విమర్శించారు. 11 ఏండ్ల పాలనలో దేశ రాజధానిని ఆ పార్టీ నాశనం చేసిందని మండిపడ్డారు. ప్రతి రంగంలోనూ ఆప

Read More

జలం పుష్కలం ఎస్సారెస్పీ జలాలతో పైరులన్నీ పచ్చగా..

జిల్లాలో వరి, మొక్కజొన్న పంటలు విరివిగా సాగు మత్తడి దుంకుతున్న అమ్మాపురం పెద్ద చెరువు సమృద్ధి జలాలు, రైతు భరోసా డబ్బులు జమ కావడంతో రైతుల్లో ఆనం

Read More

నేటి నుంచి (ఫిబ్రవరి 3, 2025) ఎమ్మెల్సీ నామినేషన్లు

కరీంనగర్, నల్గొండ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి  రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు కరీంనగర్/నల్గొండ, వెలుగు: ఈ

Read More

రిపోర్టర్లమంటూ సీఐకి బెదిరింపులు..రూ.1.10 లక్షలు వసూలు

ఇద్దరు అరెస్ట్‌‌‌‌, పరారీలో మరో వ్యక్తి  మిర్యాలగూడ, వెలుగు : రిపోర్టర్లమంటూ ఓ సీఐని బెదిరించి రూ. 1.10 లక్షలు వసూలు

Read More

నుమాయిష్ కు సందర్శకుల తాకిడి

బషీర్ బాగ్, వెలుగు: నాంపల్లి నుమాయిష్​కు ఆదివారం సందర్శకుల తాకిడి పెరిగింది. ఇప్పటివరకు దాదాపు15 లక్షలకు పైగా జనం సందర్శించారని నిర్వాహకులు తెలిపారు.

Read More

ఆరుగురు గురుకుల స్టూడెంట్స్ మిస్సింగ్..సూర్యాపేట జిల్లా నెమలిపురి స్కూల్ లో ఘటన

కోదాడ, వెలుగు : ఆరుగురు టెన్త్ విద్యార్థులు ఆదివారం ఉదయం అదృశ్యమైన ఘటన  సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నెమలిపురి గురుకుల స్కూల్ లో జరిగింది. సమాచార

Read More