లేటెస్ట్

నష్టపరిహారం రావట్లేదని రైతు ఆత్మహత్య.. హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో ఘటన

హసన్ పర్తి, వెలుగు: హైవే కింద పోయిన భూమికి నష్టపరిహారం రాకపోవడంతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. సీఐ చేరాల

Read More

ఇండ్ల ఎంపిక పారదర్శకంగా ఉండాలి: ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

భీమదేవరపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థిత

Read More

దుబాయ్ లో జగిత్యాల జిల్లా యువకుడు సూసైడ్

మల్యాల, వెలుగు: ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన జగిత్యాల జిల్లా యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మల్యాల మండల కేంద్రానికి చెందిన భోగ సాయి(25) తల్లిదండ్రు

Read More

సౌత్ నేషనల్ హైవే ప్రాజెక్టులపై ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఐ మీటింగ్

రెండ్రోజుల్లో వేదిక ఖరారు చేయనున్న అధికారులు హైదరాబాద్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న నేషనల్ హైవే ప్రాజెక్టులపై త్వరలో కీలక మ

Read More

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్టీవో

గోదావరిఖని, వెలుగు: రిటైర్డ్​ టీచర్​ నుంచి సబ్​ ట్రెజరీ ఆఫీసర్(ఎస్టీవో) ఏకుల మహేశ్వర్, అతని సబార్టినేట్​ రెడ్డవేణి పవన్​ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధిక

Read More

ఢిల్లీని చెత్తకుప్పలా మార్చారు:యోగి ఆదిత్యానాథ్

యమునా నదిలో కేజ్రీవాల్ స్నానం చేయగలరా?: యోగి ఆదిత్యనాథ్  న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీని ఆప్ ప్రభుత్వం చెత్తకుప్పలా మార్చిందని యూపీ సీఎం

Read More

పల్లె ప్రగతి రోడ్లకు మరో రూ.2,773 కోట్లు

సీఆర్ఆర్ రోడ్ల కోసం రూ.1,419 కోట్లు ఎంఆర్ఆర్  రోడ్లకు రూ. 1,288 కోట్లు గ‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

రేషన్​ కార్డులు ఇస్తుంటే బీఆర్ఎస్సోళ్ల కండ్లు మండుతున్నయ్

15 రోజుల తర్వాత ఏ ఒక్కరూ నోరు తెరవకుండా చేస్తం బీఆర్ఎస్​పాలనలో ఒక్క ఫ్యామిలీకైనా రేషన్​కార్డు ఇచ్చారా? ఆదిబట్లలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Read More

ఇంటర్ స్టూడెంట్లకు కోసం టెలీమానస్

ఒత్తిడి నుంచి తప్పించేందుకు బోర్డు చర్యలు  హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్​ విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు రాష్ట్రాలలో ట

Read More

మార్చి 6 నుంచి టెన్త్ ప్రీఫైనల్

హైదరాబాద్, వెలుగు: టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ మార్చి 6  నుంచి 15 వరకు జరగనున్నాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. టెన్త

Read More

ఫోన్ల రకాలను బట్టి చార్జీలేసుడేంది?..ఉబర్, ఓలాకు కేంద్రం నోటీసులు

న్యూఢిల్లీ: ఒకే రకమైన రైడ్​కు ఫోన్ మోడళ్లను బట్టి వేర్వేరు చార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఓలా, ఉబర్ కంపెనీలకు నోటీసు

Read More

ఇద్దరు పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్య

    చోరీ కేసులో భర్తను తీసుకెళ్లిన పోలీసులు     అవమానభారంతో పిల్లలతో కలిసి బలవన్మరణం.. ఖమ్మం జిల్లాలో ఘటన ఎర్రుపాలె

Read More

మెడికల్ మాఫియాను అడ్డుకోవాలి: ఏఐవైఎఫ్

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ మెడికల్ మాఫియా పెరిగిపోతుందని, ప్రభుత్వం స్పందించి అరికట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) డిమ

Read More