లేటెస్ట్
కోఠి ఈఎన్టీ హాస్పిటల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సీనియర్ అసిస్టెంట్
హైదరాబాద్ కోఠి ఈఎన్టీ హాస్పిటల్ లో ఏసీబీ సోదాలు చేసింది. సీనియర్ అసిస్టెంట్ సంతోష్ తివారీ మూడు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు
Read Moreఇంత జరిగినా కేటీఆర్ కు అహంకారం తగ్గట్లేదు: కడియం శ్రీహరి
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఇచ్చి పుచ్చుకునే విధంగా వ్యవహరించారని ఆరోపించారు ఎమ్మెల్యే కడియం శ్రీహారి. 40 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం దుర్వినియ
Read Moreరేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో వాళ్లకే మొదటి ప్రాధాన్యత: మంత్రి సీతక్క
ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు పనిచేయాలన్నారు మంత్రి సీతక్క. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పేదలకు మొదటి ప్రాధాన్యతను
Read Moreఅర్జున అవార్డ్ అందుకున్న తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజి
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్ పతక విజేత, తెలంగాణ ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డ్ అందుకున్నారు. 202
Read MoreVery sad: మొరాకోలో 30 లక్షల కుక్కలను చంపుతున్నారు.. ఎందుకంటే..?
ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోలో 30 లక్షల కుక్కలను చంపుతున్నారు. ఇప్పటికే లక్షల కుక్కలను చంపేసినట్లు తెలుస్తోంది. మొత్తం 30 లక్షల కుక్కలను చంపాలని
Read Moreసంక్రాంతి పండుగకి అత్తారింటికి వెళ్లిన అల్లుడు మిస్సింగ్..
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మర గ్రామంలో సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చిన అల్లుడు అదృశ్యమయ్యాడు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ కు చెందిన రవికు
Read Moreపార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఫిక్స్.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. 2025, జనవరి 31వ తేదీ నుండి 2025, ఫిబ్రవరి 13వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్న
Read MoreToday OTT Movies: ఇవాళ (జనవరి 17న) ఓటీటీలోకి 10కి పైగా సినిమాలు, సిరీస్లు.. ఎక్కడ చూడాలంటే?
సంక్రాంతి సినిమాలు థియేటర్స్ లో హవా చూపిస్తుంటే.. అస్సలు తగ్గేదేలే అంటూ ఓటీటీ కూడా తన జోరు కొనసాగిస్తోంది. లాస్ట్ వీకెండ్ సంక్రాంతి స్పెషల్ గా 20 కి ప
Read MoreGood News: విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ.. ప్రైవేటీకరణ ఆగినట్లేనా?
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరి
Read Moreఅప్పుల బాధతో చెట్టుకు ఉరేసుకున్న భార్యాభర్తలు
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాలవ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అటవి ప్రాంతంలో భార్య భర్తలు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. స్
Read Moreరూ.లక్ష 20 వేల టీవీ కేవలం రూ.49 వేలకే.. మరో రెండు రోజులే ఛాన్స్..!
హైదరాబాద్: టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, ఇయర్ఫోన్లు, స్మార్ట్వాచ్లు కొనాలకున
Read Moreకేరళలో బాబా సజీవ సమాధిలో ట్విస్ట్.. కుటుంబమే చంపీ సమాధి అని చెప్పిందా.. పోలీసులు ఏం తేల్చారు?
కేరళలో ఓ బాబా సజీవ సమాధి కావడం వివాదాస్పదంగా మారింది. బాబా సజీవ సమాధి అయ్యారని కుటుంబ సభ్యులు అంటుంటే.. ఆయనను చంపేసి నాటకాలాడుతున్నారని స్థానికులు ఆరో
Read MoreChampions Trophy 2025: ఆ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడతాయి: రచీన్ రవీంద్ర జోస్యం
పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీల
Read More












