లేటెస్ట్
ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ టీమ్కు స్వయం ప్రతిపత్తి
సంక్రాంతి తర్వాత ఐటీ ఎక్స్పర్ట్స్ టీమ్తో ఆడిటింగ్ అనుమానం ఉన్న ప్రతి లావాదేవీని పరిశీలించాలని సర్కార్ నిర్ణయం ఉన్నతస్థాయి అధికారులతో సం
Read Moreడబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపును ఆపాలి : ఆదివాసీ సంఘం లీడర్లు
కోల్బెల్ట్, వెలుగు: ఏజెన్సీ ప్రాంతమైన మందమర్రిలో గ్రామసభలు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు ఎలా చేస్తారని, కార్యక్ర మాన్ని నిలిపివేయాలని ఆదివాస
Read Moreనరేంద్ర మోదీ కలలు నెరవేర్చాలి : ఎంపీ రఘునందన్ రావు
కౌడిపల్లి, వెలుగు: స్టూడెంట్స్బాగా చదివి పీఎం నరేంద్ర మోదీ కన్న కలలు నేరవేర్చాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం కౌడిపల్లి మండలం కంచన్ పల్లికి
Read Moreబెల్లంపల్లిలో క్షుద్రపూజల కలకలం
భయంతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన కుటుంబం బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణం లోని కన్నాలబస్తీలో మంగళవారం క్షుద్ర పూజలు కలకలం
Read Moreగేమ్స్తో ఫిజికల్ ఫిట్నెస్ : కలెక్టర్ వెంకటెశ్ ధోత్రే
ఆసిఫాబాద్, వెలుగు: గేమ్స్ ఆడటం ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ కలుగుతుందని కలెక్టర్ వెంకటెశ్ ధోత్రే అన్నారు. ఆసిఫాబాద్జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలి
Read Moreచైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు : మామడ ఎస్సై సందీప్
లక్ష్మణచాంద(మామడ)/లోకేశ్వరం, వెలుగు: నిషేధిత చైనా మాంజా అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని మామడ ఎస్సై సందీప్ హెచ్చరించారు. మంగళవారం మామడ మండల కేంద్రంలోన
Read Moreనీట మునిగిన మక్కా
మక్కా: సౌదీ అరేబియాలోని ఇస్లాం పవిత్ర నగరం మక్కా నీట మునిగింది. ఉరుములు, ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు మక్కా, మదీనా, జెడ్డా నగరాలను ముంచెత
Read Moreఅగ్నివీర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, వెలుగు: యువత అగ్నివీర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం పట్టణంలోని ఎస్టీయూ భవన్లో ఇండియ
Read Moreఆర్కేపీలో రాష్ట్ర స్థాయి గర్ల్స్ఫుట్ బాల్ పోటీలు..జనవరి 9 ప్రారంభించనున్న ఎంపీ వంశీకృష్ణ
కోల్బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్లోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఈనెల 9 నుంచి రాష్ట్ర స్థాయి(సౌత్జోన్) అండర్-13 గర్ల్స్ఫుట్బాల్ఛాంపియన్ షిప్
Read Moreడిటెన్షన్ విధానం మంచిదే కానీ..!
సమర్థ మానవ వనరుల నిర్మాణానికి విద్య అత్యంత కీలకమైనది. అందరికీ నాణ్యమైన విద్య అందించినప్పుడే ఇది సాధ్యమౌతుంది. ఈ లక్ష్య సాధనలో విద్యాహక్కు చట్టం
Read Moreకాలుష్యం కట్టడికి ఈవీ పాలసీ.. దేశంలోనే తొలిసారి తెలంగాణలో అమలు: మంత్రి పొన్నం ప్రభాకర్
ఈ ఏడాది మొదటి వారంలో అందుబాటులోకి వాహన్ సారథి 42వ రవాణా అభివృద్ధి మండలి సమావేశంలో వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: వెహికల్ పొల్యూషన్ కంట్రో
Read Moreఇండియాలో ఇండ్లు తెగ కొంటున్నారంట.. ఎంత రేటు ఉన్న ఇండ్లకు గిరాకీ ఉందంటే..
న్యూఢిల్లీ: మన దేశంలోని టాప్–8 నగరాల్లో గత ఏడాది ఇండ్ల అమ్మకాలు 9 శాతం పెరిగాయని రియల్ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ఫ్రాంక్ ప్రకటించింది. వడ్డీ
Read Moreజనవరి 11 నుంచి ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు
13 నుంచి స్కూళ్లకు హాలీడేస్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఈ నెల11 నుంచి ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులు ప్రకటిం
Read More












