లేటెస్ట్
కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్
కిమ్స్ ఆస్ప్రత్రి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. సంధ్యా ధియేటర్ ఘటనలో గాయపడి.. చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ను అల్లు అర్జున్ పరామర్శించార
Read Moreరోబోటిక్ సర్జరీతో గుణాత్మక మార్పు
సూర్యాపేట, వెలుగు : 10 ఏండ్లలో రోబోటిక్ సర్జరీతో గుణాత్మక మార్పు వస్తుందని, రోబోటిక్ సర్జరీతో కచ్చితమైన ఫలితాలు వస్తాయని యశోద ఆస్పత్రి సోమాజీగూడ సీనియ
Read Moreక్రీడాకారులను అభినందించిన కలెక్టర్
నల్గొండ అర్బన్, వెలుగు : ఇటీవల వివిధ రాష్ట్రాల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్, రగ్బీ పోటీల్లో పాల్గొన్న క్
Read Moreవైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
నకిరేకల్, వెలుగు : పట్టణంలోని ఎమ్మెల్యే వేముల వీరేశం నూతన స్వగృహంలో గురుస్వామి సి.వెంకటేశ్వరశర్మ నేతృత్వంలో సోమవారం అయ్యప్పస్వామి 3వ మహాపడి పూజో
Read Moreఆదిలాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
చైనా మాంజా చుట్టుకుని ఒకరికి గాయాలు ఖానాపూర్, వెలుగు : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో చైనా మాంజా మెడకు చుట్టుకుని ఒకరికి తీవ్ర గాయాలయ
Read Moreఆదిలాబాద్ జిల్లా తుది ఓటర్ జాబితా విడుదల
ఆదిలాబాద్టౌన్, వెలుగు: జిల్లా తుది ఓటరు జాబితాను సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆద
Read Moreవరంగల్ జిల్లాలో బొలెరో వాహనం బోల్తా
వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ సమీపంలోని కొత్తగూడ గాదే వాగు వద్ద బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా &n
Read Moreసంక్రాంతి సినిమాలతో కమ్ బ్యాక్ ఇస్తా : దిల్ రాజు
ఇటీవల కాలంలో తాను నిర్మించిన సినిమాలకు అనుకున్న రిజల్ట్&zwnj
Read Moreసింగరేణి జీఎం ఆఫీస్ ఎదుట కార్మికుల ధర్నా
కోల్బెల్ట్, వెలుగు : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను యాజమాన్యం దోచుకుంటుందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అనుబంధ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ స్
Read MoreSankrantikiVastunnam : ఫన్ఫుల్ ఎంటర్టైనర్గా సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్రైలర్
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్&z
Read Moreఇందిరమ్మ ఇళ్ల సర్వే 95 శాతం పూర్తి
జనగామ అర్బన్/ కురవి, వెలుగు: జనగామ జిల్లాలో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే 95 శాతం పూర్తయిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం కలెక్టరే
Read Moreసాగు భూములకు రైతు భరోసా
మొగుళ్లపల్లి (టేకుమట్ల), వెలుగు: గత ప్రభుత్వ పాలకులు రాళ్లకు, రప్పలకు, గుట్టలకు రైతుబంధు పేరుతో కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే
Read MoreHMPV తమిళనాడు దాకా వచ్చేసింది.. తెలుగు రాష్ట్రాలు అలర్ట్గా ఉండాల్సిందే..!
న్యూఢిల్లీ: ఇండియాలో HMPV పాజిటివ్ కేసుల సంఖ్య 7కి చేరింది. తాజాగా.. తమిళనాడులో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. చెన్నైలో ఒక కేసు, సేలంలో ఒ
Read More












