లేటెస్ట్
నాగోబా జాతరకు యాక్షన్ ప్లాన్: కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, వెలుగు: జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న కేస్లాపూర్ నాగోబా జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నట్లు కలెక్టర్ రాజర్ష
Read MoreJr NTR Video: జీవితం అన్నిటికంటే విలువైనది.. గళం విప్పిన జూనియర్ ఎన్టీఆర్..
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ రహిత సమాజం (Drug -free Society కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకొస్తుంది. స్టార్ హీరోస్, హీరోయిన్స్ తమదైన వీడియోల
Read Moreములుగు జిల్లాలో కుంగిన బ్రిడ్జి.. రాకపోకలు నిలిపేశారు
ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడెం వద్ద వంతెన కుంగిపోయింది. రాళ్ల వాగుపై వంతెన కుంగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కుంగిన వంతెన పైనుంచి
Read Moreబెంగాల్పై కేంద్రం కుట్ర: సీఎం మమత
చొరబాటుదారులను బీఎస్ఎఫ్ ఆపట్లే కోల్ కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులను బెంగాల్ లోకి బార్డ
Read Moreప్రార్థనా స్థలాల చట్టాన్ని అమలు చేయండి : అసదుద్దీన్
సుప్రీంకోర్టులో ఎంఐఎం నేత అసదుద్దీన్ పిటిషన్ న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో ప్రార్థనా స్థలాల చట్టం 1991 అమలు చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
Read Moreబీఆర్ఎస్ జంగ్ సైరన్తో సీఎంకు ముచ్చెమటలు : కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ప్రభుత్వ అసమర్థ, అనాలోచిత విధానాలపై ప్రజల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీఆర్ఎస్ శ్రేణులు మోగించిన జంగ్ సైరన్.. సీఎంకు మ
Read Moreట్రిపుల్ ఆర్ మొత్తం ఖర్చే రూ.7 వేల కోట్లు : ఎంపీ చామల
హైదరాబాద్, వెలుగు: ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు మొత్తం ఖర్చే రూ. 7 వేల కోట్లు అని, అలాంటప్పుడు అందులో రూ. 12 వేల కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ మాట్లాడడం
Read MoreIndia vs Australia 5th Test : మళ్లీ టాప్ ఆర్డర్ ఢమాల్.. కష్టాల్లో టీమిండియా
బోర్డర్ గవాస్కర్ ట్రోపీలోని చివరి టెస్టులో కష్టాలో పడింది టీమిండియా. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ను దెబ్బతీశారు ఆసీస్ బౌలర్లు. దీంతో 100పరుగ
Read Moreమోదీ తీర్మానాలు..ప్రజల జీవితాలను నాశనం చేసే జుమ్లాలు
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కొత్త సంవత్సర తీర్మానాలు ప్రతి పౌరుడ
Read Moreహ్యుండాయ్ క్రెటాలో ఈవీ వేరియంట్ లాంచ్
న్యూఢిల్లీ: పాపులర్ ఎస్యూవీ మోడల్ క్రెటాలో ఎలక్ట్రిక్ వెర్షన్లను హ్యుండాయ్ గురువారం లాంచ్ చేసింది. ఐయానిక్&
Read Moreకేసీఆర్ నిర్ణయాన్నే అమలు చేశారు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రోపై కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్నే సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెల
Read Moreమూడు కేటగిరీలుగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు
మంత్రి పొంగులేటికి నివేదిక అందజేసిన మీడియా అకాడమీ చైర్మన్ హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు మూడు కేటగిర
Read Moreసింగిల్ పేరెంట్ చిన్నారులకు స్టడీ టేబుల్స్ పంపిణీ
పద్మారావునగర్, వెలుగు : పద్మారావునగర్ పార్కులో రాధే రాధే గ్రూప్ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానికులకు పలు రకాల వైద్య పరీక్షల
Read More












