లేటెస్ట్

వాట్సప్​పే సేవలపై పరిమితుల తొలగింపు

న్యూఢిల్లీ: వాట్సప్​పే యూపీఐ సేవల కోసం కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా విధించిన పరిమితులను ఎత్తివేస్తున్నట్టు నేషనల్​పేమెంట్స్​ కార్పొరేషన్​ఆఫ్​ ఇండియా

Read More

శ్రీతేజ్​ను పరామర్శించిన మంత్రి సీతక్క

బాబుకు అందుతున్న వైద్య సేవలపై ఆరా సికింద్రాబాద్​, వెలుగు: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స ప

Read More

నెమ్మదించిన కీలక ఇన్​ఫ్రా సెక్టార్లు

న్యూఢిల్లీ: మనదేశంలో ఎనిమిది కీలక మౌలిక సదుపాయాల రంగాల ఉత్పత్తి వృద్ధి 2024 నవంబర్​లో 4.3 శాతానికి తగ్గింది. అంతకుముందు సంవత్సరం నవంబర్​లో ఇది7.9 శాతం

Read More

109 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.. ​2024లో 5,898 పాయింట్లు అప్.. 1,913 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

ముంబై: 2024 సంవత్సరం ఆఖరు రోజు ఈక్విటీ మార్కెట్లు కొద్దిగా నష్టపోయాయి. గ్లోబల్​ మార్కెట్ల నుంచి నెగటివ్​ సంకేతాలు, ఫారిన్​ఫండ్స్​ఔట్​ఫ్లో ఎక్కువగా ఉండ

Read More

హైదరాబాద్లో జనవరి 3 నుంచి గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు : తెలుగు ఎన్నారైల మొట్టమొదటి గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్-2025 జనవరి 3 నుంచి 5 వరకు హైదరాబాద్​లోని హైటెక్స్ కన్వెన్షన్‌‌&z

Read More

మెరుగైన తెలంగాణ కోసం అడుగులేయండి.!

2023లో ప్రభుత్వ మార్పు, 2024 కొత్త  పాలనకు ఏడాది. మరో కొత్త ఏడాది(2025)వచ్చేసింది. ఇంగ్లీష్​ సంవత్సరాల సంఖ్యలు మారుతూ పోతుంటాయి.  వాటితో పాట

Read More

గ్రేటర్ లో 1. 75 లక్షల మ్యాన్ హోళ్లు క్లీన్

    పూర్తయిన వాటర్​బోర్డు 90 డేస్ ​స్పెషల్​ డ్రైవ్      మరో 90 రోజులు  పొడిగించాలని నిర్ణయం   

Read More

న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్తో హోరెత్తిన హైదరాబాద్‌

వెలుగు, జీడిమెట్ల/పద్మారావునగర్/ఫొటోగ్రాఫర్స్ : ​ కొత్త సంవత్సరానికి గ్రేటర్​ ప్రజలు గ్రాండ్ ​వెల్​కమ్​చెప్పారు. మంగళవారం రాత్రి న్యూఇయర్​ సెలబ్రేషన్స

Read More

వారానికి 70 గంటల పనా ?! భార్య వెళ్లిపోతుందన్న అదానీ

న్యూఢిల్లీ: భారతీయులు వారానికి 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్​ ఫౌండర్​నారాయణ మూర్తి వాదనపై అదానీ గ్రూపు చైర్మన్​ గౌతమ్​అదానీ స్పందించారు. వ్యక్తులు చే

Read More

పాక్లో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి.. దక్షిణ సింధ్ ప్రావిన్స్లో ఘటన

కరాచీ: పాక్​లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టడంతో 12 మంది చనిపోయారు. పెళ్లి బృందంతో బస్సు హైదరా

Read More

సంస్థల కొనుగోలుకు.. రిలయన్స్​పెట్టుబడి 13 బిలియన్​ డాలర్లు

న్యూఢిల్లీ: రిలయన్స్​ ఇండస్ట్రీస్​ గత ఐదేళ్లలో వివిధ కంపెనీల కొనుగోలు కోసం 13 బిలియన్​ డాలర్లను ఖర్చుచేసినట్టు వెల్లడయింది. ఈ డబ్బుతో టెలికం, రిటైల్​,

Read More

చేన్లనే వదిలేసిన్రు..మార్కెట్ లో ఒక్కసారిగా పడిపోయిన టమాటా రేటు 

కూలి గిట్టుబాటు కాదని పంటను వదిలేస్తున్న పలువురు రైతులు శివ్వంపేట, వెలుగు: మార్కెట్ లో ఒక్కసారిగా టమాటా ధర పడిపోవడంతో కూలి గిట్టుబాటు కాదని రై

Read More

పూజారి గ్రంథి సమ్మాన్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పూజారి గ్రంథి సమ్మాన్ యోజన స్కీమ్ రిజిస్ట్రేషన్ ను ప్రారంభించారు. ఈ మేరకు మంగళవ

Read More