మహబూబ్ నగర్
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు : ఏవో సునీత
ఉప్పునుంతల, వెలుగు : రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో సునీత, ఎస్ఐ లెనిన్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ఫర్
Read Moreమృతుల కుటుంబాలకు అండగా ఉంటాం : జూపల్లి కృష్ణారావు
రూ.4 లక్షల చొప్పున పరిహారం నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తాడూరు శివారులో కోళ్ల షెడ్ కూలి చనిపోయిన పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి
Read Moreరైతులకు సకాలంలో డబ్బులు చెల్లించండి : జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, వెలుగు : రైతులకు సకాలంలో వడ్ల డబ్బులు చెల్లించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. సోమవారం పెంట్లవెళ్లి మండల కేంద్రం
Read Moreయువతకు డ్రగ్స్పై అవగాహన కల్పించాలి : తేజస్ నందలాల్ పవార్
వనపర్తి టౌన్, వెలుగు : జిల్లాలో యువత డ్రగ్స్, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  
Read Moreవీడుమామూలోడు కాదు..పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లిన దొంగ
పట్టుకోవడానికి తిప్పలు పడ్డ పోలీసులు చివరకు ఓ పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ వదిలి తాళాలతో జంప్ &nbs
Read Moreమిడ్నైట్ దందా..వానాకాలం వస్తుండడంతో పెరిగిన ఇసుక అక్రమ రవాణా
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తిరుగుతున్న ఇసుక ట్రాక్టర్లు, లారీలు ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తున్న కొన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు మహబ
Read Moreచౌడేశ్వరీ మాత ఆలయంలో పూజలు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు, వెలుగు: అందరికీ చౌడేశ్వరి మాత ఆశీస్సులు ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం మహబూబ్ నగర్  
Read Moreచిన్నచింతకుంట రోడ్డుపై పొంచి ఉన్నప్రమాదం
చిన్నచింతకుంట, వెలుగు: కురుమూర్తి రైల్వేస్టేషన్ నుంచి వెంకముపల్లి రోడ్డుపై వెళ్లేందుకు వాహనదారులు జంకుతున్నారు. రద్దీగా ఉండే దేవరకద్ర–అమ్మ
Read Moreఅన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి : వర్ధం పర్వతాలు
కల్వకుర్తి, వెలుగు: అన్ని రకాల వడ్లకు క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు విజ్ఞప్తి చేశారు. ఆదివా
Read Moreప్రాణాలు తీసిన ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్.. లింగాలలో విషాదం
అప్పుల పాలై సీఏ స్టూడెంట్ ఆత్మహత్య లింగాల, వెలుగు : స్నేహితులతో కలిసి సరదాగా మొదలుపెట్టిన ఆన్లైన్ గేమ్స్..బెట్టింగ్ పెట్టి ఆడేవరకూ వెళ్లింద
Read Moreఅతలాకుతలం.. గాలివాన, పిడుగులతో భారీ నష్టం
నాగర్కర్నూల్ జిల్లాలో 8 మంది దుర్మరణం నాగర్ కర్నూల్ టౌన్/కందనూలు/కల్వకుర్తి,వెలుగు: నాగర్కర్నూల్ జిల్లాలో ఆదివారం సాయంత్రం గాలివాన
Read Moreనాగర్ కర్నూల్ లో విషాదం.. ప్రహరీ గోడ కూలి నలుగురు మృతి
నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మే 26వ తేదీ ఆదివారం సాయంత్రం రెండు గంటల పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురి
Read Moreపల్లెలకు పాకిన ఆన్లైన్ బెట్టింగ్
గద్వాల, వెలుగు: గద్వాల జిల్లాలోని పలు గ్రామాల్లో ఆన్ లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఐపీఎల్ &nb
Read More












