ప్రజలకు సేవ చేసే అదృష్లం దక్కింది: మంత్రి మల్లారెడ్డి

ప్రజలకు సేవ చేసే అదృష్లం దక్కింది: మంత్రి మల్లారెడ్డి

ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం దక్కిందన్నారు మంత్రి మల్లారెడ్డి. కార్మికశాఖ మంత్రిగా ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సంద్భంగా నేతలు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా కష్టపడి పనిచేసి ప్రజలకు సేవ చేసుకుంటాన్నారు మల్లారెడ్డి.  తనకు ఇచ్చిన శాఖలన్నింటిని సమర్థవంతంగా నిర్వహిస్తానని, కార్మికులకు న్యాయం చేస్తానని తెలిపారు.

కేసీఆర్ కిట్ విజయవంతంగా అమలవుతుందని తెలిపారు మల్లారెడ్డి. మరింత సమర్థవంతంగా అమలుచేస్తానని అందరిని కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు.