మణిపూర్ లో బీజేపీ గెలుపు ఖాయం

మణిపూర్ లో బీజేపీ గెలుపు ఖాయం

మణిపూర్ లో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. ఆ రాష్ట్ర సీఎం ఎన్ బీరెన్ సింగ్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పత్సోయ్ నియోజెకవర్గంలో బీజేపీ అభ్యర్థి కుంజకేశ్వర్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు బీరెన్ సింగ్. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపు ఖాయమన్నారు. 

మరిన్ని వార్తల కోసం

 

ఉక్రెయిన్ లో చిక్కుకున్న కామారెడ్డి జిల్లా విద్యార్థులు

వార్‌పై రష్యాకు వ్యతిరేక తీర్మానం.. ఓటేయని భారత్