మెదక్

పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : రమేశ్​

మెదక్​టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైనవారు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్​కలెక్టర్​రమేశ్​ ప

Read More

కాళేశ్వరం కాల్వకు భూములివ్వం .. గ్రామసభను బహిష్కరించిన పిలుట్ల రైతులు

శివ్వంపేట, వెలుగు: కాళేశ్వరం కాల్వ నిర్మాణానికి తాము భూములివ్వమని పిలుట్ల గ్రామ రైతులు తేల్చి చెప్పారు. గ్రామసభను బహిష్కరించడంతో చేసేదేమి లేక అధికారుల

Read More

అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేయాలి : వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలోని గవర్నమెంట్​ స్కూళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్  వల్లూరు క్రాంతి సూచించారు. శుక్రవార

Read More

చేర్యాలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి శంకుస్థాపన

చేర్యాల, వెలుగు: చేర్యాల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అభివృద్ది పనులకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు.  ము

Read More

ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలి : రాహుల్​రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: జిల్లాలో ప్రతిఒక్కరూ ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్​రాహుల్​రాజ్​హెచ్చరించారు. కలెక్ట

Read More

మెదక్​ మెడికల్ కాలేజీకి గ్రీన్​ సిగ్నల్

అన్ని అనుకూలతలున్నాయన్న కమిటీ ఈ ఏడాది నుంచే క్లాసులు షురూ  మెదక్, వెలుగు: ఈ అకడమిక్ ఇయర్​నుంచే మెదక్ లో మెడికల్​ కాలేజీ ప్రారంభం కాన

Read More

మునిపల్లి ఎంపీపీ ఆఫీసులో .. గరంగరంగా జనరల్​బాడీ మీటింగ్

రాయికోడ్​ (మునిపల్లి ), వెలుగు : మునిపల్లి ఎంపీపీ ఆఫీసులో గురువారం ఎంపీపీ శైలజ అధ్యతక్షన మండల జనరల్​బాడీ మీటింగ్ జరిగింది.  సమావేశంలో పంచాయతీ రాజ

Read More

సదాశివపేట బల్దియా బడ్జెట్ రూ.70.03 కోట్లు

సదాశివపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ 2024, -25 బడ్జెట్​సమావేశం గురువారం స్థానిక మున్సిపల్​ఆఫీస్​లోచైర్​పర్సన్​అపర్ణ పాటిల్ అధ్య

Read More

ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ గొంతుకనవుతా : రఘునందన్ రావు 

మెదక్ (చేగుంట), వెలుగు:  తనను ఆదరించి మెదక్ ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ ప్రజల గొంతుకనవుతానని మెదక్ లోక్​సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. గ

Read More

ఆఫీసులు కట్టకుండా ఇబ్బందులు తెచ్చిండ్రు : పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్​, వెలుగు : గత బీఆర్​ఎస్​పాలకులు ఇష్టారాజ్యంగా కొత్త మండలాలను ఏర్పాటు చేసి ఆఫీసులు నిర్మించకపోవడంతో ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని

Read More

పటాన్ చెరు పీఎస్ ముందు ఉద్రిక్తత.. పోలీసుల వాహనాలపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూద

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు అరెస్ట్

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  సోదరుడు బీఆర్ఎస్ నేత మధుసూదన్ రెడ్డి  అరెస్టయ్యారు.  అక్రమ మైనింగ్ క

Read More

హత్నూర మండలంలో..ఏడేళ్లుగా విభజన కష్టాలు

నియోజకవర్గం ఒక జిల్లాలో.. ఆఫీసర్లు మరో జిల్లాలో అవస్థలు పడుతున్న హత్నూర మండల ప్రజలు  కుంటుపడిన మండల అభివృద్ధి సంగారెడ్డి (హత్నూర), వె

Read More