
మెదక్
పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : రమేశ్
మెదక్టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైనవారు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్కలెక్టర్రమేశ్ ప
Read Moreకాళేశ్వరం కాల్వకు భూములివ్వం .. గ్రామసభను బహిష్కరించిన పిలుట్ల రైతులు
శివ్వంపేట, వెలుగు: కాళేశ్వరం కాల్వ నిర్మాణానికి తాము భూములివ్వమని పిలుట్ల గ్రామ రైతులు తేల్చి చెప్పారు. గ్రామసభను బహిష్కరించడంతో చేసేదేమి లేక అధికారుల
Read Moreఅమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేయాలి : వల్లూరు క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలోని గవర్నమెంట్ స్కూళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. శుక్రవార
Read Moreచేర్యాలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి శంకుస్థాపన
చేర్యాల, వెలుగు: చేర్యాల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అభివృద్ది పనులకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ము
Read Moreఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలి : రాహుల్రాజ్
మెదక్టౌన్, వెలుగు: జిల్లాలో ప్రతిఒక్కరూ ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్రాహుల్రాజ్హెచ్చరించారు. కలెక్ట
Read Moreమెదక్ మెడికల్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్
అన్ని అనుకూలతలున్నాయన్న కమిటీ ఈ ఏడాది నుంచే క్లాసులు షురూ మెదక్, వెలుగు: ఈ అకడమిక్ ఇయర్నుంచే మెదక్ లో మెడికల్ కాలేజీ ప్రారంభం కాన
Read Moreమునిపల్లి ఎంపీపీ ఆఫీసులో .. గరంగరంగా జనరల్బాడీ మీటింగ్
రాయికోడ్ (మునిపల్లి ), వెలుగు : మునిపల్లి ఎంపీపీ ఆఫీసులో గురువారం ఎంపీపీ శైలజ అధ్యతక్షన మండల జనరల్బాడీ మీటింగ్ జరిగింది. సమావేశంలో పంచాయతీ రాజ
Read Moreసదాశివపేట బల్దియా బడ్జెట్ రూ.70.03 కోట్లు
సదాశివపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ 2024, -25 బడ్జెట్సమావేశం గురువారం స్థానిక మున్సిపల్ఆఫీస్లోచైర్పర్సన్అపర్ణ పాటిల్ అధ్య
Read Moreఎంపీగా గెలిపిస్తే తెలంగాణ గొంతుకనవుతా : రఘునందన్ రావు
మెదక్ (చేగుంట), వెలుగు: తనను ఆదరించి మెదక్ ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ ప్రజల గొంతుకనవుతానని మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. గ
Read Moreఆఫీసులు కట్టకుండా ఇబ్బందులు తెచ్చిండ్రు : పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్పాలకులు ఇష్టారాజ్యంగా కొత్త మండలాలను ఏర్పాటు చేసి ఆఫీసులు నిర్మించకపోవడంతో ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని
Read Moreపటాన్ చెరు పీఎస్ ముందు ఉద్రిక్తత.. పోలీసుల వాహనాలపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూద
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు అరెస్ట్
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు బీఆర్ఎస్ నేత మధుసూదన్ రెడ్డి అరెస్టయ్యారు. అక్రమ మైనింగ్ క
Read Moreహత్నూర మండలంలో..ఏడేళ్లుగా విభజన కష్టాలు
నియోజకవర్గం ఒక జిల్లాలో.. ఆఫీసర్లు మరో జిల్లాలో అవస్థలు పడుతున్న హత్నూర మండల ప్రజలు కుంటుపడిన మండల అభివృద్ధి సంగారెడ్డి (హత్నూర), వె
Read More