మెదక్
కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ.69,11,633
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ.69,11,633 వచ్చినట్లు శుక్రవారం ఆలయ ఈవో రామాంజనేయులు, మెదక్ డివిజన్ ఇన్స్పెక్టర్రంగారావు తెలి
Read Moreసంగారెడ్డి ఎస్పీగా పరితోష్ పంకజ్
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ నియమితులయ్యారు. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ లను బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వ
Read Moreబీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ను సందర్శించిన ఎంపీ
రామచంద్రాపురం, వెలుగు: బీహెచ్ఈఎల్జంక్షన్లో ట్రాఫిక్ను నియంత్రణకు వీలుగా కొత్తగా బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. పనులు పూర్తి దశకు చేరుకోవడంతో ఎంపీ రఘు
Read Moreపెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలి : సీఐటీయూ
సంగారెడ్డి టౌన్, వెలుగు: పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి లోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన
Read Moreఇండస్ట్రియల్ కాంక్లేవ్ 2.0 సక్సెస్
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అంతరాలను తగ్గించడానికి గీతం యూనివర్సిటీ కెరీర్ గైడెన్స్సెంటర్ఆధ్వర్యంలో శుక్రవారం
Read Moreమహిళల సమానత్వం మన ఇంటినుంచే మొదలవ్వాలి : కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: మహిళల సమానత్వం మన ఇంటి నుంచే మొదలవ్వాలని, ఇంట్లో మగ పిల్లలను, ఆడపిల్లలను సమానంగా చూడాలని కలెక్టర్ క్రాంతి అన్నారు. అంతర
Read Moreపంట కాపాడుకునే ప్రయత్నంలో.. కరెంట్ షాక్తో ముగ్గురు మృతి
జహీరాబాద్/గజ్వేల్, వెలుగు: అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు పొలం చుట్టూ కరెంట్ పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా ముగ్గుర
Read Moreరోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి.. సిద్దిపేట జిల్లాలో ఘటన
కొండపాక (కుకునూరుపల్లి), వెలుగు: ఇన్నోవా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బోర్డును ఢీకొట్టడంతో ఓ డీఎస్పీ చనిపోయాడు. ఈ ప్రమాదం సిద్దిపేట జిల్లా చిన్నకిష్టా
Read Moreబ్యాంక్ లింకేజీ రుణాల్లో శివ్వంపేట మహిళలు టాప్
లక్ష్యాన్ని మించి 126 శాతం రుణాలు మండల వ్యాప్తంగా దాదాపు 500 యూనిట్ల ఏర్పాటు 99 శాతం రుణ రికవరీతో ఆదర్శం మెదక్/ శివ్వంపేట, వెలుగు: మ
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు పార్టీలు కుమ్మక్కు : అత్తూ ఇమామ్
సిద్దిపేట, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీతో కుమ్మక్కై రాజకీయాలను భ్రష్టు పట్టించారని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ అన్నారు. గు
Read Moreవడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి :కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్రాహుల్రాజ్సూచించారు. గురువారం మెదక్ కలెక్టరేట్లో డీఎ
Read Moreఆందోల్ మండలంలో రేషన్ బియ్యం పట్టివేత
జోగిపేట, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న రేషన్బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ పాండు తెలిపారు. ఆందోల్ మండలలో పరిధిలోని నేషనల్ హైవేపై సంగుపేట సమీపంలో గుర
Read Moreచల్మెడలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ
నిజాంపేట, వెలుగు: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు స్వామి అన్నారు. మండల
Read More












