మెదక్
డెత్ స్పాట్లుగా రిజర్వాయర్లు.. నాలుగేండ్ల లో 50 మందికి పైగా మృతి
సిద్దిపేట, వెలుగు: జిల్లాలో సాగునీటి కోసం నిర్మించిన ప్రాజెక్టులు డెత్ స్పాట్లుగా మారుతున్నాయి. నాలుగేండ్ల కింద ప్రారంభించిన రంగనాయక సాగర్, కొండపోచమ్మ
Read Moreవడ్డెరులకు రాజకీయ గుర్తింపు పెరగాలి : చైర్మన్ జెరిపేట జైపాల్
వడ్డె ఓబన్న త్యాగాన్ని గుర్తించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ జెరిపేట జైపాల్ రామచంద్రాపురం, వెలుగు: ఎన
Read Moreలాయర్లు ఉత్సాహంగా పనిచేయాలి : హై కోర్టు జడ్జి విజయ్ సేన్ రెడ్డి
చేర్యాలలో కోర్టు ప్రారంభం చేర్యాల, వెలుగు: ప్రజలకు సత్వర న్యాయం అందాలంటే లాయర్లు ఉత్సాహంగా పనిచేయాలని హైకోర్టు జడ్జి విజయసేన్ రెడ్డి అన్
Read Moreజగదేవపూర్ లో తాగునీటి కోసం మహిళల ధర్నా
జగదేవపూర్, వెలుగు: మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన సంఘటన మండలంలోని ఇటిక్యాలలో శనివారం జరిగింది. పలువ
Read Moreగౌరవెల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ(హుస్నాబాద్)వెలుగు: గౌరవెల్లి ముంపు బాధితుల సమస్యలను మార్చి తర్వాత పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. ఇతర ప్రాజెక్టుల నిర్వాసితులపై
Read Moreసమగ్ర అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు: సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం అమీన్పూర్ మున్సిపాల
Read Moreప్రభుత్వ పథకాలకు సంబంధించి గ్రామ, వార్డు సభలను పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ నెల 21 నుంచి 24 వరకు పంచాయతీల పరిధిలో గ్రామ సభలను, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలను పక్కా
Read Moreకొండపోచమ్మ సాగర్లో మునిగి ఐదుగురు మృతి
ఒకర్ని కాపాడేందుకు మరొకరు వెళ్లి యువకుల దుర్మరణం ఇంకో ఇద్దరు స్నేహితులు సురక్షితం మృతులందరూహైదరాబాద్ వాసులు వీరిలో ఇద్దరు అన్నదమ్
Read Moreమహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు.. వరంగా మారిన ఇందిరా మహిళా శక్తి పథకం
అందుబాటులో 20 రకాల యూనిట్స్ ఆసక్తి ఉన్న వారికి మొబైల్ ఫిష్ వెహికల్స్ మంజూరు ఈ ఏడాది జిల్లాలో రూ.100 కోట్ల పంపిణీ లక్ష్యం మెదక
Read Moreకొండపోచమ్మ సాగర్లో ఐదుగురి మృతదేహాలు లభ్యం
సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్ లో గల్లంతైన ఐదుగురి మృతదేహాలను వెలికి తీశారు. మృతులు దినేశ్వర్, జతీన్, ధనుష్ సాహిల్ లోహిత్ మృ
Read Moreకేసీఆర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు
ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆయనను శుక్రవారం పలువురు బీఆర్ఎస్ నేతలు కలిశారు. బీఆర
Read Moreఉపాధి హామీ పనుల్లో పనులకు రాకుండా డబ్బులు డ్రా.. సోషల్ఆడిట్లో కూలీల ఆరోపణ
అధికారులతో గొడవ కౌడిపల్లి, వెలుగు: ఉపాధి హామీ పనుల్లో పనులు చేయకుండానే ఫీల్డ్ అసిస్టెంట్లు సంతకాలు పెట్టి డబ్బులు డ్రా చేసుకుంటున్నారని కూలీలు
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి సందడి
వెలుగు, న్యూస్ నెట్వర్క్ : ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం ఉమ్మడి మెదక్జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
Read More













