
మెదక్
జిన్నారం ఎంపీపీపై వీగిన అవిశ్వాసం
జిన్నారం, వెలుగు: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్ పై బీఆర్ఎస్ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మంగళవారం ఆర్డీవో వసంత కుమ
Read Moreనల్లవాగు కెనాల్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ నల్లవాగు కెనాల్ పనులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి మంగళవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ
Read Moreఎకరానికి 25 వేల పరిహారం ఇవ్వాలి : హరీశ్రావు
యాసంగి పంటలకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలి కరువు నివారణ చర్యలను రాష్ట్ర సర్కార్ పట్టించుకుంటలేదు కేసీఆర్ పొలం బాట పట్టిన తర్వాతే ప్రభుత్వం
Read Moreమెదక్ లో నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతులు
కంపెనీ సూపర్ వైజర్ల నిలదీత రైతులపై పోలీసులకు ఫిర్యాదు మెదక్ జిల్లా శివ్వంపేటలో ఘటన శివ్వంపేట, వెలుగు: మెదక్ జిల్లా శివ్వంపేట
Read Moreటార్గెట్ 3.66 లక్షల మెట్రిక్ టన్నులు.. మొదలైన యాసంగి వరి నూర్పిళ్లు
మెదక్, వెలుగు: యాసంగి సీజన్ వరి పంట కోతలు మొదలయ్యాయి. రైతులు వరి ధాన్యాన్ని రోడ్ల మీద, కళ్లాల్లో ఆరబోస్తున్నారు. ఈ సీజన్ లో జిల్లా వ్యాప్తంగా 2.
Read Moreహవేలి ఘనపూర్ లో 5.83 లక్షలు.. కాళ్ల కల్ చెక్ పోస్ట్ వద్ద రూ. 62,000 వేలు
మెదక్ : మెదక్ జిల్లాలో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ 6.45 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. హవేలి ఘనపూర్ మండల కేంద్రంలో వాహనాల తనిఖీల్లో సరై
Read Moreడబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని అడ్డగింత
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మాజీ మంత్రి హరీశ్ రావుకు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాం రెడ్డికి నిరసనసెగ తగిలింద
Read Moreసంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో రఘునందన్ రావుపై కేసు నమోదు
బీజేపీ లీడర్, మెదక్ ఎంపీ క్యాండిడేట్ రఘునందన్ రావు పై కేసు నమోదైంది. ఎమ్మెల్యే హరీశ్ రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి పై అనుచి
Read Moreగజ్వేల్లో హరీశ్,వెంకటరామిరెడ్డికి నిరసన సెగ
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలపై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయాలంటేనే కొన్ని చోట్ల బీ
Read Moreబాలుడిపై కుక్క దాడి
శివ్వంపేట, వెలుగు: మండల కేంద్రానికి చెందిన అక్షిత్(3) అనే బాలుడు సోమవారం వాకిట్లో ఆడుకుంటుండగా కుక్క దాడి చేసింది. బాలుడి కేకలు విని ఇంట్లో ఉన్న కుటు
Read Moreఅన్నదాన పథకానికి రూ.50 వేల విరాళం
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానంలో నిర్వహించే అన్నదాన పథకానికి మహబూబాబాద్పట్టణానికి చెందిన దాసరి శేఖర్ రత్న ప్రశాం
Read Moreఏప్రిల్ 3 నుంచి ఓటర్ చైతన్య కార్యక్రమాలు : వల్లూరు క్రాంతి
జిల్లా ఎన్నికల అధికారి క్రాంతి సంగారెడ్డి టౌన్, వెలుగు: ఈ నెల 3 నుంచి 30 వరకు ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్
Read Moreమూడు ట్రాక్టర్లకు నిప్పు
కంగ్టి, వెలుగు: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని దామర్ గిద్ద గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మూడు ట్రాక్టర్లకు నిప్పు పెట్టారు. ఎస్ఐ విశ్వజన్
Read More