అన్ని రంగాల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉందని, ప్రతిసారి కేంద్రాన్ని విమర్శించడం కరెక్ట్ కాదని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. అసెంబ్లీ లో బడ్జెట్ పై సాధారణ చర్చ లో భాగంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. కేసీఆర్ గజ్వేల్ కి మాత్రమే సీఎం కాదని, రాష్ట్రానికి కూడా సీఎం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. తన నియోజకవర్గం గోషామహల్ అభివృద్ధి కోసం ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా చెత్తబుట్టలో వేస్తున్నారని అన్నారు. గవర్నమెంట్ పాఠశాలలు సమస్యలకు నిలయంగా మారాయన్న బీజేపీ ఎమ్మెల్యే.. ప్రతీ నియోజకవర్గంలో విద్య కోసం వంద కోట్లు కేటాయించాలని చెప్పారు. కేజీ టు పీజీ విద్య ఎక్కడ వరకు వచ్చిందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారు? ఎన్ని కట్టారు? వాటి లెక్క చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాజాసింగ్. 30 వేల కోట్ల బడ్జెట్ ను ఎలా పుడ్చుకుంటారని, అప్పులపై స్పష్టత ఇవ్వాలని చెప్పారు.
ప్రతిసారీ కేంద్రాన్ని విమర్శించడం కరెక్ట్ కాదు
- తెలంగాణం
- March 12, 2020
లేటెస్ట్
- చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ...
- T20 World Cup 2024: పసలేని జట్టుతో ప్రాక్టీస్.. బంగ్లాదేశ్తో తలపడనున్న టీమిండియా
- ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం
- స్వాతి మాలివాల్ కేసు.. కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం
- పంజాగుట్టలో కేఏపాల్పై చీటింగ్ కేసు నమోదు
- టీఎస్ పీజీఈసెట్ పరీక్ష వాయిదా
- బీభత్సం సృష్టించిన కారు.. డైరెక్ట్గా ఫ్రూట్ షాపులోకి
- ఎగ్జామ్ ఫీజులో 10శాతం డిస్కౌంట్ ఇస్తామని మోసం.. యువకుడు అరెస్ట్
- MI vs LSG: టాస్ గెలిచిన ముంబై.. ఆఖరి విజయం ఎవరిదో..!
- తిరుమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన కారు..
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే