మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ పట్టణ శివారు అనంతారం రోడ్లోని ప్రభుత్వ భూమిలో వెలసిన గుడిసెలను శనివారం ఉదయం రెవెన్యూ అధికారులు దహనం చేశారు. మహబూబాబాద్ రెవెన్యూ పరిధిలోని 255 సర్వే నంబర్లో సుమారు 50 ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉంది. ఐదు నెలల క్రితం పేదలు అక్కడ గుడిసెలను వేసుకుని ఉంటున్నారు. ఈ భూమిని గత నెలలో ఎమ్మెల్యే శంకర్నాయక్ సందర్శించారు. ప్రభుత్వ ఆఫీసులకు భూములను కేటాయించాలని, వెంటనే ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. శనివారం పోలీస్ సిబ్బందితో అధికారులు అక్కడికి వెళ్లి స్థానికులను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా గుడిసెలో ఉన్న సామగ్రి బయటకు తీసుకువచ్చారు. తర్వాత రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది గుడిసెలకు నిప్పు పెట్టి తగలబెట్టారు.
ప్రభుత్వ భూమిలో గుడిసెలు..నిప్పంటించిన అధికారులు
- తెలంగాణం
- August 29, 2021
లేటెస్ట్
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
- బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
- Good Health : షుగర్ నియంత్రణలో ఉండాలంటే ఇలా చేయండి..
- కాలుష్యాన్ని కట్టడి చేసే సరికొత్త పదార్థం
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- తెలంగాణలో భూముల విలువ పెంపు!