నల్గొండ

ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

 సూర్యాపేట, వెలుగు : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌‌‌‌లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌‌‌&zw

Read More

తుంగతుర్తిలో హిజ్రాల వీరంగం

తుంగతుర్తి, వెలుగు : రెండు హిజ్రా గ్రూపులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం జరిగింది. కొందరు

Read More

కల్యాణ వైభోగమే..హనుమంత వాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు

యాదగిరిగుట్ట, వెలుగు : వేద మంత్రాల సాక్షిగా, మేళ తాళాల తోడుగా, భక్తుల జయజయ ధ్వానాల నడుమ.. నారసింహుడు, లక్ష్మీ అమ్మవారు ఒక్కటయ్యారు. యాదగిరిగుట్ట బ్రహ్

Read More

మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ప్రభావం అప్పుడే కనపడుతోంది. నల్లగొండ జిల్లాలో భారీగా బంగారం పట్టుకున్నారు పోలీసులు. మిర్యాలగూడ పట్టణంలో వాహనాలు తనిఖీ చేస్తుండ

Read More

పొట్టు పొట్టు కొట్టుకున్న హిజ్రాలు.. చూస్తూ ఎంజాయ్ చేసిన జనాలు

సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు వర్గాలుగా మారి దారుణంగా ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఒకరిని ఒకరు జుట్టు పట్టుకొని, ఒంటిప

Read More

ఐఎన్‌‌‌‌టీయూసీ బలోపేతానికి కృషి : వేముల వీరేశం 

నార్కట్​పల్లి, వెలుగు: కాంగ్రెస్ కార్మిక విభాగమైన ఐఎన్‌‌‌‌టీయూసీ బలోపేతానికి కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ ఇ

Read More

స్టూడెంట్లు లక్ష్యం పెట్టుకొని చదవాలి

సూర్యాపేట, వెలుగు: స్టూడెంట్లు లక్ష్యం పెట్టుకొని చదవాలని ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాస రాంకుమార్ రెడ్డి సూచించారు. అక్షర ఫౌండేషన్ ఆధ్వర

Read More

ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలి

తుంగతుర్తి, వెలుగు: వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ. 25 వేల  నష్టపరిహారం చెల్లించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి

Read More

ఎస్సీ కార్పొరేషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌గా ప్రీతమ్

మోత్కూరు, వెలుగు : టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మోత్కూరుకు చెందిన నాగరిగారి ప్రీతమ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. 2014,

Read More

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

తుంగతుర్తి, వెలుగు: తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు.  పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండెపురి గ్ర

Read More

గుండెపోటుతో అత్త మృతి మృతదేహం వద్ద ఏడుస్తూ కోడలు మృతి

యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా గుట్ట మండలం దాతరుపల్లి పంచాయతీ పరిధిలోని గొల్లగుడిసెలులో ఒకేరోజు అత్తాకోడళ్లు చనిపోవడంతో విషాదం అలుముకొంది. గ్ర

Read More

భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్‌‌లో 18 లక్షల ఓటర్లు .. జాబితా ప్రకటించిన అధికారులు

యాదాద్రి, వెలుగు: భువనగిరి లోక్​సభ స్థానంలో 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు అధికారులు ఆదివారం ఓటరు జాబితాను ప్రకటించారు.  భువనగిరి లోక్​సభ

Read More

పెండ్లి కొడుకైన నారసింహుడు.. అశ్వవాహనంపై ఊరేగింపు

  వైభవంగా ఎదుర్కోలు మహోత్సవం..జగన్మోహిని అలంకారంలో స్వామివారి దర్శనం  అశ్వవాహనంపై ఊరేగింపు..నేడు లక్ష్మీనరసింహుల తిరుకల్యాణం యా

Read More