నల్గొండ
గిన్నిస్ రికార్డు కోసం 2,600 కిలో మీటర్లు స్కేటింగ్
ఆరోగ్య భారత్ నినాదంతో టీమ్ యాత్ర సూర్యాపేటలో ఘన స్వాగతం పలికిన లయన్స్ క్లబ్ సూర్యాపేట, వెలుగు : గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం దేశవ్యాప్తంగా 10
Read Moreఖమ్మం,కోదాడ హైవేపై రోడ్డు ప్రమాదం
ఇద్దరు మృతి.. 8 మందికి గాయాలు ముదిగొండ, వెలుగు: ఖమ్మం-–కోదాడ హైవే పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, 8 మంది గాయప
Read Moreఏసీబీకి చిక్కిన ముగ్గురు ఉద్యోగులు
రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన గద్వాల డీపీవో, పంచాయతీ సెక్రటరీ రూ.15 వేలు తీసుకుంటూ నల్గొండ జిల్లా మర్రిగూడలో సర్వేయర్.. గద్వాల, వెలు
Read Moreఆర్డీవో సంతకం ఫోర్జరీ కేసులో రియల్టర్ అరెస్ట్
చౌటుప్పల్, వెలుగు: ఆర్డీవో సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారిని చౌటుప్పల్ పోలీసుల
Read Moreలింగమంతులస్వామి జాతరకు భారీ బందోబస్తు
2 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు 68 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా 50 మంది సిబ్బందితో షీటీం బృందాలు నేటి అర్ధరాత్రి నుంచి జాతీ
Read Moreనల్లగొండ పట్టణంలోని లతీఫ్ సాహెబ్ గుట్టపై అగ్ని ప్రమాదం
నల్లగొండ పట్టణంలోని లతీఫ్ సాహెబ్ గుట్టపై అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం (ఫిబ్రవరి 14) రాత్రి సమయంలో గుట్టపై మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు పోలీ
Read Moreయాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రమాదం.. ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలు
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. రోజువారి విధుల్లో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 14)
Read Moreహైదరాబాద్ పబ్లిక్కు అలర్ట్.. జంట నగరాలకు తాగు నీళ్లిచ్చే రిజర్వాయర్లో.. చచ్చిపడి ఉన్న బర్డ్ ఫ్లూ కోళ్లు..!
నల్గొండ జిల్లా: హైదరాబాద్ తాగు నీటి కోసం ఉపయోగించే అక్కంపల్లి రిజర్వాయర్లో బర్డ్ ఫ్లూతో మృతి చెందిన వందలాది కోళ్లను పడేశారు. అక్కంపల్లి రిజర్వాయర్ న
Read Moreకనుల పండువగా ప్రభ బండ్ల ఊరేగింపు
పెన్ పహాడ్, వెలుగు : మండల పరిధిలోని చీదెళ్ల గ్రామంలో జరుగుతున్న లక్ష్మీతిరుపతమ్మ గోపయ్యస్వాముల జాతరలో భాగంగా గురువారం ఆలయ కమిటీ చైర్మన్ మోదుగు నర్సిరె
Read Moreజేఈఈ మెయిన్స్ -ఫలితాల్లో జయ విద్యార్థుల ప్రతిభ
గరిడేపల్లి, వెలుగు : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సూర్యాపేట పట్టణంలోని జయ జూనియర్ కళాశాల రెండో బ్యాచ్ కు చెందిన 13 మంది విద్యార్థులు 90 శాతానికి పైగా మార్
Read Moreకేటీఆర్ మతిస్థిమితం కోల్పోయిండు : బాలూనాయక్
ఎమ్మెల్యే బాలూనాయక్ దేవరకొండ (కొండమల్లేపల్లి), వెలుగు : కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే బాలూనాయక్ విమర్శించారు. గురువ
Read Moreపంచాయతీలకు పైసలు రాక.. కరెంట్ బిల్లులు పెండింగ్
కరెంట్ బిల్లులు పెండింగ్ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 4,470 కనెక్షన్లు ట్రాన్స్ కోకు రూ.48.60 కోట్లు బకాయి యాదాద్రి, వెలుగు : స్థానిక
Read Moreఅనుమానితుడిపై పోలీసుల దాడి
పోలీసుల థర్డ్ డిగ్రీతో తీవ్ర గాయాలు గుట్టుచప్పుడు కాకుండా వైద్యం దెబ్బలు ఉండడంతో రిమాండ్ రిజెక్ట్ ఘటనపై ఎస్పీ ఎంక్వైరీ నల్గొ
Read More












