దేశం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్కు బెయిల్
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ
Read Moreహింసను ఆపలేని బలగాలు ఎందుకు..? అమిత్షాకు బీజేపీ ఎమ్మెల్యే ఘాటు లేఖ
ఇంఫాల్: ‘మణిపూర్లో ప్రస్తుతం 60 వేల కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. హింసను ఆపలేని బలగాలు మాకెందుకు?. వాటిని
Read Moreపిల్లల మూత్రంతో ఎర.. తోడేళ్లను పట్టుకునేందుకు ప్రభుత్వం మాస్టర్ స్కెచ్
న్యూఢిల్లీ: ప్రజలపై దాడి చేసి చంపేస్తున్న తోడేళ్లను బంధించేందుకు ఉత్తరప్రదేశ్ప్రభుత్వం కొత్త స్కెచ్ వేసింది. వాటిని పట్టుకునేందుకు పిల్లల మూత్రంతో తడ
Read Moreరైతులకు మోడీ సర్కార్ భారీ గుడ్ న్యూస్
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.14 వేల కోట్లతో 7 స్కీమ్లు ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయం రూ. 2,817 కోట్లతో డిజిటల్ అగ్ర
Read Moreఇండ్లు కూల్చడమేంటి..? బుల్డోజర్ ట్రీట్మెంట్పై సుప్రీంకోర్టు ఫైర్
న్యూఢిల్లీ: ఓ వ్యక్తి ఏదైనా కేసులో నిందితుడు అయినంత మాత్రానా అతని ఇంటిని ఎలా కూల్చేస్తరు అని పలు రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు నిలదీసింది. ఈ రూల
Read Moreకోల్కతా ట్రైనీ డాక్టర్ కేసు.. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అరెస్ట్
అవినీతి కేసులో ఆర్జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘ్ష్ను సీబీఐ అరెస్టు చేసింది. దాదాపు 15 రోజులుగా ఘోష
Read Moreస్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడికి బెయిల్
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్కు సుప్రీంకోర్టు సోమవారం(స
Read Moreఅటువంటి వాహనాలపై GST తగ్గించాలి: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆధారిత వాహనాలపై జీఎస్టీ(GST)ని తగ్గించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. ఈ తరహా వాహనాలపై జీఎస్టీని 12 శాతానికి పరిమితం చ
Read Moreడ్రైవర్, ప్రయాణికుని మధ్య గొడవ.. యువతి మృతి
మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు చేసిన నిర్వాకానికి ఓ యువతి ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.
Read Moreమా రాష్ట్రంలో 12 లక్షల మంది బంగ్లా దేశీయులు ఉన్నారు: శ్రీరామ్ సేన చీఫ్
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో తమ రాష్ట్రంలో అక్రమంగా ఉంటున్న ఆ దేశ పౌరుల సంగతేంటని శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ కర్ణ
Read Moreగజ ఈతగాడి దురాశ.. నీటిలో కొట్టుకుపోయిన ప్రభుత్వ అధికారి
సమాజంలో సాటి మనిషి ప్రాణాల కన్నా డబ్బుకే ఎక్కువ విలువుందని నిరూపించే వాస్తవ ఘటనిది. ఓ గజ ఈతగాడి దురాశ వల్ల ఓ ప్రభుత్వ అధికారి నిండు ప్రాణం నీటిలో కలిస
Read Moreవైష్ణో దేవి యాత్ర రూట్లో విరిగిపడ్డ కొండచరియలు..ముగ్గురు మృతి
జమ్మూ కశ్మీర్లోని రియాసి (Reasi) జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి (Mata Vaishno Devi) వెళ్లే యాత్ర మార్గంలో కొండచ
Read Moreమరో మూడు నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు వస్తున్నయ్ : కేంద్ర రైల్వే శాఖ మంత్రి
బెంగళూర్: త్వరలో వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి. మూడు నెలల్లో వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ ను ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్
Read More












