దేశం

ఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం సహించదు:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కోల్కతా ఆర్జీకర్ హాస్పిటల్లో వైద్యురాలిపై అత్యాచారం, హత్య  ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి స్పందించారు. కోల్కతాడాక్టర్ పై అత్యాచారం,

Read More

గుడ్ న్యూస్: యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చేస్తే రూ. 8లక్షలు..

సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది.ఒకప్పుడు కాలక్షేపానికి మాత్రమే అన్నట్లు ఉన్న సోషల్ మీడియా ఇప్పుడు చాలా మందికి ఆదాయ వనరుగా మారింది.

Read More

Free Aadhar Update: ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు ముగుస్తోంది.. వెంటనే అప్డేట్ చేసుకోండి..

స్కూల్ అడ్మిషన్ అయినా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా... ఏదైనా ప్రభుత్వ పథకానికి అప్లై చేసుకోవాలన్నా ఇలా ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి అయ్యింది.అయితే, ఆధ

Read More

జన్ ధన్ యోజనకు పదేళ్లు.. 53కోట్ల అకౌంట్లు.. 2 లక్షల కోట్ల డిపాజిట్లు

జన్ ధన్ యోజన.. అట్టడుగు వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించటంకోసం మోడీ సర్కార్ 2014లో ప్రారంభించిన పథకం. ఈ పథకం ప్రారంభించి 10ఏళ్ళు పూర్తైన క్రమంలో ప్రధాని

Read More

అమెరికాతో భారత్ మరో భారీ వెపన్ డీల్.. పాక్, చైనాకు దబిడి దిబిడే

అగ్ర రాజ్యం అమెరికాతో భారత్ మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. పొరుగు దేశం బంగ్లాదేశ్‎లో అల్లర్లు, తూర్పు లడఖ్‌లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు, ద

Read More

2 కోట్ల మంది నుంచి 200 కోట్లు సేకరిస్తం: ప్రశాంత్​ కిశోర్

పాట్నా: ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ నేత ప్రశాంత్ కిశోర్ తన కొత్త పార్టీ కోసం రూ.200 కోట్ల విరాళాలు సేకరిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది

Read More

‘మీడియాకు మేత దొరికింది’.. రిపోర్టర్లపై కేంద్ర మంత్రి సురేశ్ గోపి ఫైర్

త్రిస్సూర్: సినిమా ఇండస్ట్రీపై ప్రజలకు విముఖత కల్పించేలా మీడియా చూపిస్తోందని నటుడు, కేంద్ర సహాయ మంత్రి సురేశ్​గోపి మంగళవారం ఆరోపించారు. జస్టిస్ హేమ కమ

Read More

పాక్​ గగనతలంలో మోదీ విమానం.. అనుకోకుండా 46 నిమిషాలు ట్రావెల్ జర్నీ

ఇస్లామాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ విమానం అనుకోకుండా పాకిస్తాన్ గగనతలం గుండా 46 నిమిషాలపాటు  ప్రయాణం చేసింది. పోలాండ్ పర్యటన ముగించుకుని తిరిగి భా

Read More

‘మీ శాంతి సందేశం గొప్పది’.. ప్రధాని మోదీకి బైడెన్ ప్రశంస

వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ శాంతి సందేశం గొప్పదని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ అన్నారు. మోదీ తన పర్యటనతో ఉక్రెయిన్‌‌‎కు శాంతి సం

Read More

తెలంగాణకు మరో 200 మెగావాట్ల విద్యుత్

సౌర విద్యుత్ ఇచ్చేందుకు ఎన్ఎల్సీ- గ్రీన్ సిగ్నల్: కిషన్ రెడ్డి రూ.1,214 కోట్లతో గుజరాత్​లో విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణం వచ్చే ఏడాది జూన్ ను

Read More

కృష్ణాష్టమి వేడుకల్లో ఫుడ్​పాయిజన్.. 120 మందికి అస్వస్థత

మధుర: ఉత్తరప్రదేశ్‎లోని మథురలో కృష్ణాష్టమి రోజు ఫుడ్ పాయిజన్ కారణంగా సుమారు 120 మంది అస్వస్థతకు గురయ్యారు. బుక్వీట్‌‌‌‌ పిండిత

Read More

రష్యా అధ్యక్షుడు పుతిన్‎కు ప్రధాని మోదీ ఫోన్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌‎కు ఫోన్ చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఇటీవల జరిగిన మోదీ ఉక్ర

Read More

21 రోజుల్లో ఫిర్యాదులపరిష్కారం

30 రోజుల నుంచి 21కి గడువు కుదింపు  కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ ఫిర్యాదుల నమోదుకు సీపీజీఆర్​ ఏఎంఎస్ ప్లాట్‌‌‌‌&zwn

Read More