ఢిల్లీ : కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమీషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ముంపు ప్రభావంపై అధ్యయనం చేసి 8 వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల ప్రతి పంటకు 60 నుంచి 80వేల ఎకరాల్లో పంట నష్టం జరుగుతోందని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది. పంటనష్టం కారణంగా మంచిర్యాలకు చెందిన రాజేశ్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని అడ్వకేట్ శ్రవణ్ కుమార్ కమిషన్ దృష్టికి తెచ్చారు. సరైన అధ్యయనం చేయని కారణంగా కాళేశ్వరం ఎగువ ప్రాంతంలో 30వేల మంది రైతులు నష్టపోతున్నారని చెప్పారు. దీనికి సంబంధించి వెలుగు దిన పత్రిక ప్రచురించిన కథనాన్ని ఎన్ హెచ్ఆర్సీకి అందజేశారు. ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదంటూ ప్రశ్నించింది. 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
కాళేశ్వరంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ హెచ్ఆర్సీ నోటీసులు
- తెలంగాణం
- December 13, 2021
లేటెస్ట్
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
- బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
- Good Health : షుగర్ నియంత్రణలో ఉండాలంటే ఇలా చేయండి..
- కాలుష్యాన్ని కట్టడి చేసే సరికొత్త పదార్థం
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- తెలంగాణలో భూముల విలువ పెంపు!