కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు మట్టా రెడ్డి

కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు మట్టా రెడ్డి

ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును చేధించారు రాచకొండ పోలీసులు. రియల్టర్లు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలను హత్య చేయించింది  మట్టారెడ్డి గ్యాంగేనని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. మట్టారెడ్డి, నవీన్ తో పాటు సుపారీ గ్యాంగ్ సభ్యులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు. మట్టా రెడ్డి ప్రధాన నిందితుడని నిర్ధారణకు వచ్చారు రాచకొండ పోలీసులు.

ఈ నెల 1న(మంగళవారం) ఉదయం హైదరాబాద్ నగర శివార్లలోని కర్ణంగూడలో సెటిల్మెంట్ కు పిలిచి రాఘవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అనే ఇద్దరు రియల్టర్ల పైన కాల్పులు జరిపారు మరో రియల్టర్. స్పాట్ లోనే శ్రీనివాస్ రెడ్డి మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాఘవేందర్ రెడ్డి  మృతి చెందాడు.

మరిన్ని వార్తల కోసం:

నీళ్లు, బువ్వ లేకుండా 12 గంటలుగా క్యూలోనే ఉన్నం

నాలుగు రోజులుగా బంకర్ లోనే..