రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట చేరుకున్నారు. రేపు తెల్లవారుజామున జరగనున్న చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఆయన ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో శ్రీహరికోట వెళ్లారు రాష్ట్రపతి. స్పేస్ సెంటర్ లో కొత్తగా నిర్మించిన రెండో వాహన అనుసంధాన భవనాన్ని పరిశీలించారు. తర్వాత రెండో ప్రయోగ వేదిక దగ్గరకెళ్లి చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని మోసుకెళ్తున్న జీఎస్ ఎల్వీ మార్క్ 3 M 1 వాహక నౌకను పరిశీలించనున్నారు. తెల్లవారుజామున రెండున్నరకు మిషన్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లనున్నారు రాష్ట్రపతి.
శ్రీహరి కోటకు చేరుకున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
- దేశం
- July 15, 2019
లేటెస్ట్
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
- హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
- హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం..
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో మనుషులు మింగే 40 రకాల ట్యాబ్లెట్స్ సీజ్.. మెడికల్ షాపులు సీజ్
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్