స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ) పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్ అయిన సిబ్బంది మళ్లీ ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకు సంబంధించి ప్రాంతీయ ప్రధాన కార్యాలయం, ఎస్బీఐ సర్కిల్ ఆఫీసుల్లో నియామక ప్రక్రియ జరగనుందని తెలిపింది. ఇదివరకే ఢిల్లీ సర్కిల్లో ఉద్యోగ నియామకాలను చేపట్టిన బ్యాంక్.. ప్రస్తుతం హైదరాబాద్, అమరావతి, పాట్నా, ముంబై మెట్రో, మహారాష్ట్ర పరిధిలో నియామకాలు చేపట్టింది. 60 ఏళ్లలో పదవీ విరమణ చేసిన స్కేల్ 1 నుంచి స్కేల్ 5 అధికారులు ఇందుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీరి వయస్సు 63 మించరాదని తెలపింది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వారు లేదా డిస్మిస్ అయినవారు ఇందుకు అనర్షులు. రూ.30-40 వేలలోపు వేతనంగా నిర్ణయించింది. ఏడాది కాలపరిమితితో నియామకం చేస్తున్న బ్యాంక్.. మరో ఏడాది కూడా పెంచే అవకాశం ఉన్నదని లేటెస్టు నోటిఫికేషన్లో ప్రకటించింది. ఎంతమందిని తీసుకునే దానిపై బ్యాంక్ స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినప్పటికీ, 500 మందిని తీసుకోనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
రిటైర్ అయిన SBI సిబ్బంది కి మళ్లీ ఉద్యోగం
- దేశం
- July 25, 2020
లేటెస్ట్
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!