అస్తికలు కలిపేందుకు వెళ్లి ఆరుగురు గల్లంతు

అస్తికలు కలిపేందుకు వెళ్లి ఆరుగురు గల్లంతు

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో అస్తికలు కలిపేందుకు దిగి ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. స్థానికులు గమనించి అందులో ఐదుగురిని కాపాడారు. వీరస్వామి అనే వ్యక్తి  కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆరుగురు వ్యక్తులు మహబూబాద్ జిల్లా రామన్నగూడెం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.