
Andhra Pradesh
ఎలాంటి విచారణకైనా సిద్ధం: ఏఆర్ డెయిరీ
టీటీడీకి సప్లయ్ చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది.ఎలాంటి న్యాయ విచా రణ
Read Moreతిరుమల లడ్డూ వివాదంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి: ఏపీ విశ్వహిందూ పరిషత్
తిరుమల లడ్డూ వివాదంపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలన్నారు ఏపీ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు తనికెళ్ళ సత్య హరికుమార్. హిందువుల మనోభావాలు దెబ
Read Moreనీ ఆరోపణలను ఎప్పుడైనా నిరూపించారా : సీఎం చంద్రబాబుకు ఎంపీ విజయసాయి ప్రశ్నలు
ఏపీలో ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. లడ్డూ ప్రసాదం తయారీలో జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు దేశ
Read Moreఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ట్విస్ట్... కేసు క్లోజ్
టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక వేధింపుల వ్యవహారం ఇటీవల ఏపీలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తనపై న
Read Moreతెలుగు రాష్ట్రాల్లో మరిన్ని గోద్రెజ్ ఇంటీరియో షోరూమ్లు
హైదరాబాద్&zw
Read Moreతిరుమల లడ్డూ వివాదంలోకి ప్రకాష్ రాజ్: పవన్ కల్యాణ్కు సూటిగా ప్రశ్నలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జర
Read Moreఅంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్
అమరావతి: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు తయారీకి ఉపయోగిం
Read Moreలడ్డూ నెయ్యిలో కల్తీ వాస్తవమే:టీటీడీ ఈవో శ్యామలారావు
టీటీడీ లడ్డూ కల్తీ వివాదంపై స్పందించిన ఈవో శ్యామలరావు మీడియా ముందుకు వచ్చారు. లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగింది వాస్తవమే అన్నారు. ల్యాబ్ పరీక
Read Moreజనసేనలో చేరికపై కేతిరెడ్డి రియాక్షన్ ఇదే..
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు షాకుల మీద షాకులిస్తూ పార్టీలోని కీలక నేతలంతా ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్
Read Moreఏపీలో పలు కీలక దేవస్థానాల ఈవోల బదిలీ...
ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు కీలక దేవస్థానాల ఈవోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస
Read Moreతిరుమల నెయ్యిలో వనస్పతి అవశేషాలు మాత్రమే ఉన్నాయి : టీటీడీ ఈవో వివరణ
ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేగుతోంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులు జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసి
Read Moreత్వరలోనే జనసేనలో చేరుతున్నా.. బాలినేని
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే జనసేన పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. ఇవాళ ( సెప్టెంబర్ 19, 2024 ) జనసేన అధినే
Read Moreతిరుమల లడ్డూ ప్రసాదంపై ఏ ఎంక్వైరీకి అయినా రెడీ.. టీటీడీ మాజీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి..
వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన షాకింగ్ కామెంట్స్ ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు వ్
Read More