Andhra Pradesh
తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తుల మృతిపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో నలుగురు భక్తులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ద
Read Moreతిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తులు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..!
తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో తీవ్ర విషాదం నెలకొంది. వైకుంఠ సర్వ దర్శనం టికెట్ల కోసం బుధవారం (జనవరి 8) భక్తులు పోటెత్తడంతో తొ
Read Moreఏపీ అభివృద్ధే మా విజన్.. ఏపీ ప్రజల సేవే మా సంకల్పం: ప్రధాని మోడీ
విశాఖ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా విజన్.. ఏపీ ప్రజల సేవే మా సంకల్పమని ప్రధాని మోడీ అన్నారు. మీ ఆశీర్వాదంతో 60 ఏళ్ల తరువాత కేంద్రంలో వరుసగా మూడోసారి అధి
Read MoreJaahnavi Kandula: భారత విద్యార్థిని చంపిన అమెరికా పోలీస్ ఉద్యోగం పీకేశారు
దాదాపు రెండేళ్ల క్రితం.. 2023 జనవరిలో అమెరికాలోని సియాటిల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని, ఆంధ్రప్రదేశ్కు చెందిన 23 ఏళ్ల కం
Read Moreసంక్రాంతికి 52 స్పెషల్ ట్రైన్స్
6 నుంచి 15 వరకు అందుబాటులో రైళ్లు సికింద్రాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే (
Read Moreగేమ్ ఛేంజర్ బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గేమ్ ఛేంజర్ సినిమా బెనిఫిట్ షోస్, టికెట్
Read Moreఅదానీతో జగన్ ఒప్పందం ఏపీకి చాలా లాభం: సీఎం చంద్రబాబు
ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీకి చెంది అదానీ గ్రూప్ సంస్థలపై అమెరికాలో అవినీతి ఆరోపణలు రావడం ఏపీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. అదానీ స్కాంలో మాజీ సీ
Read Moreతెలంగాణపై పోలవరం ప్రాజెక్ట్ ప్రభావమెంత..? స్టడీ చేయాలని CM రేవంత్ ఆదేశం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం తెలంగాణపై ఏ మ
Read Moreజనవరి 21న కేఆర్ఎంబీ మీటింగ్
2 రాష్ట్రాలకు సమాచారంఇచ్చిన బోర్డు సాగర్ ఎడమ కాల్వ నుంచి 12 టీఎంసీల నీళ్లివ్వాలన్న ఏపీ..కుదరదన్న తెలంగాణ హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్&z
Read Moreఇకపై తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం ప్రకటించింది.. ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులో కూడా విడుదల చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది ప్
Read Moreరానున్న రోజుల్లో అన్ని దేశాల్లో తెలుగు భాషను గుర్తిస్తారు: సీఎం చంద్రబాబు
12వ ద్వైవాషిక ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.తెలుగు వారందరినీ
Read Moreహీరోయిన్ మాధవి లతపై జేసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి హీరోయిన్ మాధవి లతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. మాధవీలత ఒక ప్రాస్టిట్యూట
Read Moreతిరుమలలో పుష్ప రేంజ్ లో ఎర్రచందనం స్మగ్లింగ్..
పుష్ప సినిమా చూసి స్ఫూర్తి పొందారేమో తెలీదు కానీ.. ఏకంగా తిరుమల కొండపైనే ఎర్రచందనం స్మగ్లింగ్ కి పాల్పడ్డారు దుండగులు. తిరుమలలో భక్తుల ముసుగులో కారులో
Read More












