Andhra Pradesh
మా నాన్నను చంపిన వారికి శిక్ష పడేలా చూడండి: వైఎస్ సునీత
తన తండ్రి వైఎస్ వివేకాను చంపిన వారికి శిక్ష పడేలా చూడాలని ఆయన కూతురు వైఎస్ సునీతా రెడ్డి పోలీసులను కోరారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు స
Read Moreగుడ్ న్యూస్: సికింద్రాబాద్ టు లక్నో స్పెషల్ రైలు షురూ..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. సికింద్రాబాద్ నుంచి లక్నో వరకు స్పెషల్ రైలు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిం
Read Moreముందుగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పై కేసులు పెట్టాలి: అంబటి రాంబాబు సంచలన ట్వీట్
ఏపీలో ప్రస్తుతం సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల పర్వం నడుస్తోంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం.. వైసీపీ సోషల్ మీడ
Read Moreమేం గెలవలె అసెంబ్లీకి పోతలేం.. మీరెందుకు పోతలేరు: జగన్ను ప్రశ్నించిన షర్మిల
ఏపీ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ నడుస్తోంది. అధికార టీడీపీ.. తమను ప్రతిపక్ష పార్టీగా గుర్తించలేదన్న కారణంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ
Read Moreదానవీరశూరకర్ణలో NTR నటనకు మించి చంద్రబాబు యాక్టింగ్: వైఎస్ జగన్
ఏపీ ప్రభుత్వం 2024-2025 మిగిలిన ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పందించారు. 2024, నవంబర్ 13వ తేద
Read Moreరామ్గోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటికొచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులు
ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్వర్మను వివాదాలు చుట్టిముట్టాయి. ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. గత ఎన్ని
Read Moreవిద్యుదుత్పత్తిని నిలిపేయండి.. ఏపీ, తెలంగాణకు కేఆర్ఎంబీ లేఖ
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం, నాగర్జున సాగర్ ప్రాజెక్టుల కాల్వల ద్వారా విద్యుదుత్పత్తిని నిలిపేయాలని ఏపీ, తెలంగాణను కృష్ణా రివర్ మేనేజ్మెంట
Read Moreచంద్రబాబు సహకరిస్తే ఏడాదిలో కాంగ్రెస్ ప్రధాని..: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సహకరిస్తే ఏడాదిలోనే కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రి వస్తారని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. హిందూయిజం అంటే ఇత&
Read Moreగ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష వాయిదాపై APPSC కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్: గ్రూప్-2 పరీక్ష వాయిదాపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2025 జనవరి నెలలో జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష
Read Moreడీల్ ఓకే: ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన రిలయన్స్
ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ముందుకొచ్చింది. రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో
Read Moreజగమే డబ్బు మయం : గుడిలో కొట్టుకున్న పూజారులు..
ఏపీ రాష్ట్రంలో మరో విచిత్రం చోటుచేసుకున్నది. ఆలయంలో పూజారులు కొట్టుకున్నారు. ఉమ్మడి తిరుపతి జిల్లాలో.. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన జరిగింది. తలక
Read Moreజగన్ ఆస్తుల కేసు మరో రాష్ట్రానికి బదిలీ కానుందా..! : సుప్రీంకోర్టులో ఏం జరిగింది..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ధర్మాసనం నుంచి మరో ధర్
Read Moreతిరుపతి ఎయిర్పోర్టులో హైదరాబాద్ ప్రయాణికుల ఆందోళన
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ టూ తిరుపతి.. తిరుపతి టూ హైదరాబాద్ విమానం ఆలస్యం వ
Read More












