Andhra Pradesh
21న తెలంగాణలోకి రుతు పవనాలు.. 25 నుంచి వర్షాలు
తెలంగాణ రాష్ట్రానికి గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. జూన్
Read Moreతెలంగాణ: రాష్ట్రంలో మరో మూడు రోజులు వడగాలులు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు డగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఆదిల
Read Moreఈ నెల 19 నుంచి వర్షాలు : వాతావరణశాఖ ప్రకటన
జూన్ 19 నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ లో జూన్ 18 ను
Read Moreమళ్లీ గుడుంబా జోరు.. ఆంధ్రాలో విచ్చలవిడిగా తయారు
ఫలితమివ్వని పునరావాస పథకం అక్కడి నుంచే తెలంగాణాలోకి రవాణా నిరోధించలేకపోతోన్న ఆఫీసర్లు బోర్డర్ సమస్యతో ఆబ్కారీశాఖకు తలనొప్పులు భద్రాచలం,
Read Moreఏపీలో దారుణం.. పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి..నిప్పు పెట్టి..
ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అమర్నాథ్ అనే పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు.చెరుకుపల్లి మండలం రాజోలు గ్ర
Read Moreతిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. గోవిందరాజ స్వామి ఆలయం పక్కనే..
తిరుపతి పట్టణంలో నిత్యం భక్తులతో రద్దీగా ఉండే గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 2023, జూన్ 16వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గం
Read Moreసినీ ఫక్కీలో ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ : 4 గంటల్లో చేధించిన పోలీసులు
విశాఖపట్నం లోక్ సభ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. సినీ ఫక్కీ జరిగిన ఈ కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు
Read Moreదేశమే షాక్ : విశాఖ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్.. రూ.50 కోట్లు డిమాండ్
అతను లోక్ సభ ఎంపీ.. అతని ఫ్యామిలీనే కిడ్నాప్ చేశారు దుండగులు.. ఎంపీ భార్య, కొడుకును కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన అక్కడో ఇక్కడో కాదు.. ఏ
Read Moreమక్కెలు ఇరుగుతాయ్ పవన్ కల్యాణ్ : రెండు చెప్పులు చూపించిన నాని
ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర కలకలం రేపుతోంది. చెప్పులతో కొడతాను అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని న
Read Moreఅర్థరాత్రి హైవేపై లారీ బీభత్సం...మూడు ఏనుగులు మృతి
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో లారీ ఢీకొనడంతో మూడు ఏనుగులు మృతి చెందాయి. పలమనేరు జాతీయ రహదారిపై జగమర్ల క్రాస్ వద్ద మూడు ఏనుగులు రోడ్డు
Read Moreమళ్లీ అదే ట్రాక్ పై..ఒడిశా ఏపీ సరిహద్దులో పట్టాలు తప్పిన గూడ్స్
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత దేశ వ్యాప్తంగా వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ రైలు ప్రమాదం జరిగింది. అనకాపల్
Read More‘నీట్’ ఫలితాలు విడుదల.. ఏపీ విద్యార్థికి 720/720 మార్కులు
ఢిల్లీ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నీట్ యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
Read Moreఏపీకి చల్లని కబురు.. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రుతుపవనాలు తిరుపతి జిల్లాలోని శ్రీహరి కోట సమీప ప్రాంతా
Read More