Andhra Pradesh
ఏపీకి చల్లని కబురు.. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రుతుపవనాలు తిరుపతి జిల్లాలోని శ్రీహరి కోట సమీప ప్రాంతా
Read Moreజగన్ ప్రభుత్వంలో అవినీతి తప్ప.. ఏం కనిపించట్లేదు: హోం మంత్రి అమిత్షా
ఏపీ సీఎం వై ఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్ల పాలనలో అవినీతి తప్పా ఇంకేమీ కనిపించలేట్లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా విమర్శించారు. ప్రధాని మోడీ 9
Read Moreజూన్ 17 వరకు ఒంటిపూట బడులు..విద్యాశాఖ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ లో జూన్ 12 నుంచి యథావిధిగా స్కూల్స్ ప్రారంభం అవుతున్నప్పటికీ ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వడగాల్పులు, తీవ్
Read Moreతిరుపతి వెంకన్న సాక్షిగా నడ్డావి అన్నీ అబద్దాలే : సీపీఐ నేత నారాయణ
తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నిల్చుని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నీ అబద్దాలే చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించా
Read More50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం .. తెలంగాణలో 12
దేశంలో కొత్తగా 50 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 5, తెలంగాణకు 12 కొత్త కాలేజీల ఏర్పాటుకు
Read Moreతెలుగు రాష్ట్రాల్లో రూ.800 కోట్ల లోన్లు ఇస్తం
హైదరాబాద్, వెలుగు: ఫిన్టెక్ కంపెనీ కినారా క్యాపిటల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని ఎంఎస్ఎంఈలకు 2024 ఆర్థిక సంవత్సరంలో &nb
Read Moreబీర్ల వ్యాన్ బోల్తా.. ఎగబడిన మద్యం ప్రియులు
బీరు సీసాలతో వెళ్తున్న బోలోరో వాహనం టైరు పంచరై అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న 200 కేసుల బీర్లు నేల పాలయ్యాయి. సమాచారం కొన్ని నిమిషాల్లోనే
Read Moreఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మన్గా ప్రతాప రెడ్డి
వరంగల్ సిటీ, వెలుగు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ కె.ప్రతాప రెడ్డి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మన్గా బాధ్యతలు
Read Moreసంప్రదాయ పంచె కట్టులో .. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. 2023 జూన్ 06 మంగళవారం వేకువజామున సంప్రదాయ పంచె కట్టు
Read Moreఏపీని అల్లాడిస్తున్న భానుడు.. మరో 2 రోజులు పాటు భగభగలే!
ఆంధ్రప్రదేశ్లో భానుడు మళ్లీ చెలరేగిపోతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే నిప్పులు చెరుగుతున్నాడు. ఫలితంగా 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మర
Read Moreఒడిశా రైలు ప్రమాదం .. ఘటనా స్థలానికి ఏపీ 108 అంబులెన్స్లు
ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన రాష్ట్ర వాసులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైద
Read Moreశ్రీశైలం వెళ్తున్న కారును ఢీకొట్టిన లారీ
కుటుంబసభ్యులతో కలిసి శనివారం ఉదయం శ్రీశైలానికి బయలుదేరాడు. ఉప్పల్ చౌరస్తా వద్దకు రాగానే సిగ్నల్ పడటంతో కారును ఆపాడు. గ్రీన్ సిగ్నల్ పడగానే కారుక
Read Moreఘనంగా వీఐటీ–ఏపీ ‘యూనివర్సిటీ డే’
అమరావతి: ఏపీ అమరావతిలోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–ఆంధ్రప్రదేశ్ (వీఐటీ–ఏపీ) యూనివర్సిటీ డే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. వీఐట
Read More