Andhra Pradesh

టీటీడీ భక్తులకు అలర్ట్: జనవరి 10 నుండి 19 వరకు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని 2025 జన

Read More

జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే: సీఎం చంద్రబాబు

జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మద్దతు ప్రకటించానని..వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏదిపడిత

Read More

చంద్రబాబు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.. కావాల్సింది విజన్లు కాదు, విభజన హామీలు.. షర్మిల ట్వీట్

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ( డిసెంబర్ 13, 2024 ) చంద్రబాబు నేతృత్వంలో జరిగిన విజన్ 2047 సభను

Read More

15 ఏండ్ల ధర్మ పోరాటంలో గెలిచాను

చెన్నమనేని రమేశ్​ ప్రజలకు క్షమాపణ చెప్పాలి  రాష్ర్ట ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్ డిమాండ్​ వేములవాడ, వెలుగు: నియోజకవర్గ ప్రజలను మోస

Read More

మీసేవలో 9 కొత్త సర్వీసులు ప్రారంభం : మేనేజర్​ దేవేందర్

ఈడీఎం దేవేందర్​  ములుగు, వెలుగు : మీ సేవ సర్వీసు ద్వారా జిల్లాలోని ప్రజలందరికీ కొత్తగా 9 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఈ డిస్ట్రిక్ట్

Read More

కూతురితో అసభ్య ప్రవర్తన..కువైట్ నుంచి వచ్చి చంపిండు

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘటన హత్య తర్వాత వెంటనే కువైట్​కు వెళ్లిపోయిన నిందితుడు అక్కడి నుంచి వీడియో రిలీజ్ చేయడంతో  విషయం వెలుగులోకి..

Read More

పెన్షనర్లకు కూటమి సర్కార్ భారీ షాక్.. వారందరికీ కట్..

ఏపీలో పెన్షనర్లకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది కూటమి సర్కార్. ప్రస్తుతం పెన్షన్లు తీసుకుంటున్నవారిలో చాలా మంది అనర్హులు ఉన్నట్లు తేల్చింది ప్రభు

Read More

రైతు ఉద్యమానికి ముందు జగన్ కు షాక్ : విశాఖ మాజీ, సీనియర్ మంత్రి రాజీనామా

వైసీపీ అధినేత జగన్ కు మరో షాక్ తగిలింది.. పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుండి కీలక నేతలంతా వరుసగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పుడు ఇదే బాటలో మరో

Read More

పాడి రైతులకు రూ.90 కోట్లు బాకీ ఉన్నం : ఎండీ చంద్రశేఖర్ రెడ్డి

విజయ డెయిరీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి ఉప్పునుంతల, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతులకు రూ.90 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని విజయ డెయిరీ ఎండీ

Read More

తిరుపతిలో దారుణం: బస్సుతో ఉడాయించిన డ్రైవర్.. రోడ్డున పడ్డ 35 మంది అయ్యప్ప భక్తులు.

తిరుపతిలో అయ్యప్ప భక్తులు రోడ్డున పడ్డారు. శబరిమలకు వెళ్లిన అయ్యప్ప భక్తులు తిరుగు ప్రయాణంలో డ్రైవర్ దుశ్చర్య వల్ల రోడ్డున పడ్డారు. గురువారం ( డిసెంబర

Read More

లెక్క ఎక్కువైంది.. ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్లపై ఆశ్చర్యం

సమగ్ర సర్వే లో 2,60,599 కుటుంబాలు  ఇందిరమ్మ ఇండ్లకు 2,01,977 అప్లికేషన్లు పన్నులు చెల్లిస్తున్న ఇండ్లే 2,06,880 సొంతిండ్లు ఉన్నా.. ఇందిర

Read More

ఐదేండ్లలో 50 కొత్త ఎయిర్ పోర్టులు

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి  శంషాబాద్, వెలుగు: వచ్చే ఐదేండ్లలో దేశవ్యాప్తంగా 50 కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించాలని కేంద్ర ప్రభు

Read More

వచ్చే 5 ఏళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

హైదరాబాద్: హవాయి చెప్పల్ సే హవాయి సఫర్ అనే నినాదంతో భారత విమానయాన మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.

Read More