Bjp

బీజేపీ కీలక నేత వినోద్ తావ్డేపై కేసు నమోదు

ముంబై: మరికొన్ని గంటల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల జరగనున్న వేళ రాష్ట్ర పాలిటిక్స్‎లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర

Read More

కిషన్ రెడ్డీ.. గుజరాత్ వెళ్లి గాడిదలు కాసుకో : సీఎం రేవంత్ రెడ్డి

వరంగల్ వేదికగా జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయోత్సవ సభలో.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైఖరిపై ఆగ్రహం

Read More

మహారాష్ట్రలో సర్వం సిద్ధం.. మరికొన్ని గంటల్లో పోలింగ్.. డీటెయిల్డ్ రిపోర్ట్ ఇదే..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం అయ్యింది. దేశ ఆర్థిక రాజధానిగా ముంభైని పిలుస్తారు. ముంభైలో పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతుంది. బాడా

Read More

పేదరికం నిర్మూలన కోసం ఇందిరాగాంధీ కృషి : ఎమ్మెల్యే వివేక్

 పేదల సంక్షేమం కోసం ఇందిరా గాంధీ  ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారని చెప్పారు  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ నెక్ల

Read More

హైడ్రోజన్​తో నడిచే తొలి రైలు వచ్చేస్తోంది

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్​వర్క్​ కలిగిన భారతీయ రైల్వే 2030 నాటికి నికర శూన్య కార్బన్ ఉద్గారిణిగా మారాలని భారత్​ పెట్టుకున్న లక్ష్యంలో భాగంగా త్

Read More

జనవరిలో కాంగ్రెస్ నేతలకు పార్టీ పదవులు: మహేశ్ కుమార్ గౌడ్

జనవరిలో కొంతమంది కాంగ్రెస్ నేతలకు పార్టీ పదవులు లభిస్తాయని టీపీసీసీ చీఫ్  మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

మోదీకి గులాంలుగా షిండే, అజిత్, చవాన్: సీఎం రేవంత్ రెడ్డి

ప్రధాని మోదీ, బీజేపీ నాయకులు హైదరాబాద్​కు వస్తే సెక్రటేరియెట్​లో కూర్చోబెట్టి గ్యారంటీల అమలుపై వివరిస్తానని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. అందులో ఏమైనా త

Read More

వరంగల్ సభకు లక్ష మంది మహిళలు.. 900 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

వరంగల్ లో  ఇందిరా మహిళా శక్తి సభకు భారీగా  ఏర్పాట్లు చేశారు అధికారులు.  ఈ సభకు దాదాపు లక్ష మంది మహిళలు హాజరుకానున్నారు.  మహిళల తరల

Read More

బీజేపీలోకి కైలాశ్ గెహ్లాట్

ఎవరి ఒత్తిడితోనూ వెళ్లలేదని వ్యాఖ్య న్యూఢిల్లీ: ఢిల్లీ రవాణా శాఖ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత కైలాశ్ గెహ్లాట్ సోమవారం ఉదయం బీజేపీ

Read More

మహారాష్ట్ర ఎన్నికలు బిలియనీర్లు, పేదల మధ్యే: రాహుల్ గాంధీ

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కొందరు బిలియనీర్లు, పేదల మధ్యేనని కాంగ్రెస్​అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాన ప్రాజె

Read More

మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్

ముగిసిన ఎన్నికల ప్రచారం హామీలు, ఆరోపణలు, తిట్లతో హోరెత్తించిన నేతలు ఆరు ప్రధాన పార్టీలతో కలగూర గంపలా పొలిటికల్ సీన్​ ముంబై: హోరాహోరీగా సాగ

Read More

మీరే ఇటలీకి గులాములు:కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

సీఎం రేవంత్​రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఫైర్​  గాంధీ, పటేల్, మోదీ పుట్టినగుజరాత్ గడ్డకు నేను గులాంనే అక్రమాలపై ప్రశ్నిస్తే వ్యక్తి

Read More

దాడుల సంస్కృతి బీఆర్ఎస్దే: కాంగ్రెస్ ఎస్టీ ఎమ్మెల్యేలు

లగచర్ల రైతులపై సర్కారు అరాచకంగా వ్యవహరిస్తున్నట్టు తప్పుడు ప్రచారం అధికారులపైకి అమాయక ప్రజలను ఉసిగొల్పిన్రు జాతీయ ఎస్టీ కమిషన్మెంబర్​కు ఎంపీ బల

Read More