Bjp

ఇవాళ తెలంగాణ కేబినెట్​ భేటీ.. కొత్త రెవెన్యూ ముసాయిదాకు ఆమోదం తెలిపే చాన్స్​

  -ఉద్యోగులకు డీఏ, హైడ్రాకు మరిన్ని అధికారాలపై చర్చ! మూసీ నిర్వాసితులకు ప్లాట్ల కేటాయింపునకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చే అవకాశం​ హైదరాబాద్

Read More

మాజీ సీఎం కేజ్రీవాల్‎పై దాడి.. బీజేపీపై ఆప్ సంచలన ఆరోపణలు

ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‎పై దాడి జరిగింది. శుక్రవారం (అక్టోబర్ 25) ఢిల్లీలోని వికాస్‎పురిలో పాదయాత్ర చేస

Read More

మూసీ పునరుజ్జీవం చేసి తీరుతం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పేదలకు మంచి చేసే విషయంలో రాజకీయాలొద్దు సియోల్ పరిస్థితి హైదరాబాద్ తరహానే ఉండేది ఇప్పుడు స్మార్ట్ సిటీ, స్పోర్ట్స్ సిటీ నిర్మించుకున్నారు &nbs

Read More

మూసీ పునరుజ్జీవం ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్: బండి సంజయ్

మూసీ పునరుజ్జీవం ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ అని.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడి కోసమే ఈ డ్రామాలు ఆడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజ

Read More

దక్షిణాదిపై మోదీ వివక్ష..మా పన్నులను నార్త్కు దోచి పెడుతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

 ఎన్డీయే సర్కార్ దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తుందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణా రాష్ట్రాల పన్నులను నార్త్ కు దోచిపెడుతున్నారన

Read More

జైలుకైనా వెళ్తాం.. కానీ పేదల ఇళ్లు కూల్చనియ్యం: కిషన్ రెడ్డి

మూసీ వద్ద నివసించేందుకు రెడీగా ఉన్నానని, సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మూసీ నిర్వాసితులు రెండు నెలలు

Read More

మేం 10 నెలల్లోనే 50 వేలకు పైగా ఉద్యోగాలిచ్చాం : శ్రీధర్ బాబు

పాలమూరులో రెండు ఏటీసీ(అడ్వాన్స్ డ్ టెక్నికల్ సెంటర్లు)  సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. మహబూబ్ నగర్  జిల్లా కే

Read More

బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటాం

బాధితులకు బంజారాహిల్స్ లో ఇండ్లు కట్టించాలి ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్​ మెహిదీపట్నం/గండిపేట, వెలుగు: పేదల ఇండ్లు కూలిస్తే ఊరుకునేది లేదని,

Read More

అమరావతికి రైల్వే లైన్​ .. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన అశ్వినీ వైష్ణవ్

ఎర్రుపాలెం నుంచి నంబూరుకు 57 కి.మీ. ప్రత్యేక మార్గం కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి చెన్నై- హైదరాబాద్-కోల్​కతా సిటీలతో అనుసంధానం

Read More

మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్: 48 మందితో కాంగ్రెస్ తొలి జాబితా రిలీజ్

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టిసారించింది. మిత్ర పక్షాలతో సీట్ల పంపకంపై క్లారిటీ రావడంతో గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమైంది. ఈ క్ర

Read More

తెలంగాణలో రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

బీఆర్ఎస్ హయంలో అధికార దుర్వినియోగం చేసిన వారిపై త్వరలోనే రెడ్ బుక్ ఓపెన్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. అక్టో

Read More

వన్ పోలీస్ వన్ రూల్ అమలు చేయండి..

డిచ్​పల్లి :  ప్రభుత్వం వన్​ పోలీస్ ​వన్​ రూల్​ను అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ   నేషనల్​హైవే 44పై  డిచ్​పల్లి 7వ బెటాలియన్​ పోలీసుల భార

Read More

ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్పై నాంపల్లి కోర్టు సీరియస్

 బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాక ర్ పై నాంపల్లి కోర్టు సీరియస్ అయింది. తనపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయ కురాలు దీపదాస్ మున్షీ కోర్టుల

Read More