V6 News

Congress

హైడ్రా మార్కింగ్స్‌‌‌‌‌‌‌‌పై అత్యవసర విచారణకు హైకోర్టు నో

హైదరాబాద్, వెలుగు: హైడ్రా మార్కింగ్స్‌‌‌‌‌‌‌‌పై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించింది. హైదరాబాద్‌‌

Read More

సమస్యల వలయంలో మూసీ పునరుజ్జీవనం

హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే మూసీ నది మొత్తం పొడవు దాదాపు 260 కిలోమీటర్లు.  వికారాబాద్ కొండలలో  పుట్టే ఈ నది 90 కిలోమీటర్లు ప్రవహించి హైదర

Read More

అక్టోబర్ 15న దామగుండంలో నేవీ రాడార్​ సెంటర్​కు శంకుస్థాపన

హాజరుకానున్న కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్ సీఎం రేవంత్​రెడ్డిని ఆహ్వానించిన పరిగి ఎమ్మెల్యే, అధికారులు హైదరాబాద్/వికారాబాద్/ పరిగి, వెలుగు:

Read More

ఎస్సీ వర్గీకరణ చట్టం తెచ్చేవరకు గ్రూప్​ పరీక్షలు వాయిదా వేయాలి: మందకృష్ణ మాదిగ డిమాండ్‌

పద్మారావునగర్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ చట్టం తెచ్చేవరకు గ్రూప్​ పరీక్షలన్నీ వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మం

Read More

బొగ్గు అమ్మకంతో సింగరేణికి లాభాలు ఒక్క శాతమే

విద్యుత్ అమ్మకం, ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ వల్లే  సింగరేణికి లాభాలు: సీఎండీ ఎన్.బలరాం ఉత్పత్తి, ఉత్పాదకత పెంచకపోతే మనుగడకు ప్రమాదం అధికారులు,

Read More

తెలంగాణ అంటేనే.. వాగులు, వంకలు, గుట్టలు, చెరువులు: మంత్రి సీతక్క

హైదరాబాద్: బతుకమ్మ పండగను తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా చేసుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి సీతక్క అన్నారు. సాంస్కృతిక శాఖకు సీఎం

Read More

రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబే.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబేనని, టీడీపీ, బీజేపీ పొత్తు వల్లే తాను ఆ నాడు ఎంపీగా ఎన్నికయ్యానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూ

Read More

ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం

హైదరాబాద్: ఆదాయ సమీకరణపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొ

Read More

కేటీఆర్ పిటిషన్‎పై విచారణ వాయిదా.. 23 సాక్ష్యాలు కోర్టుకు అందజేత

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‎పై తదుపరి విచ

Read More

మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నటులు నాగచైతన్య, సమంత విడాకుల ఇష్యూలో తన ప

Read More

నాగచైతన్య, సమంత డివోర్స్ ఇష్యూ: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసుకు సంబంధించి నాం

Read More

మిషన్ భగీరథలో అనేక అవకతవకలు జరిగాయి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

చెన్నూరులో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్నింగ్ వాక్ లో భాగంగా తాను చెన్నూరులో తిరిగినప

Read More

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు..

బీసీ కులగణనపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.ఈ క్రమంలో జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీసీ సంక్షేమ సం

Read More