corona tests

61 శాతం దాటిన క‌రోనా రిక‌వ‌రీ రేటు

దేశంలో క‌రోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య‌ క్ర‌మంగా పెరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా రిక‌వ‌రీ రేటు 61.13 శాతానికి చేరింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్

Read More

ప్రిస్క్రిప్ష‌న్ లేకుండానే క‌రోనా టెస్టు: ఐసీఎంఆర్ కొత్త గైడ్‌లైన్స్‌తో బీఎంసీ ఆదేశం

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి తీవ్ర‌మ‌వ‌డంతో స్థానిక ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టెస్టుల విష‌యంలో ఉన్న అవ‌రోధాన్ని తొల‌గ

Read More

తెలంగాణ‌లో 25 వేలు దాటిన క‌రోనా కేసులు.. 300 పైగా మ‌ర‌ణాలు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ప్రతి రోజు భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 6,383 శాంపిల్స్ ప‌రీక్షి

Read More

సింగపూర్ ‘టోకెన్ ట్రేసింగ్’

కాంటాక్ట్లను గుర్తించడానికి ‘ట్రేస్ టుగెదర్ టోకెన్’ పరికరం ఇప్పటికే వృద్ధులకు పంపిణీ.. మరింత మందికి ఇచ్చేందుకు రెడీ బ్లూటూత్, క్యూఆర్ కోడ్లతోనే పనిచేస

Read More

ఏపీలో 10 ల‌క్ష‌లు దాటిన క‌రోనా టెస్టులు.. గ‌డిచిన‌ 24 గంట‌ల్లో భారీగా కొత్త కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 998 మందికి క‌రోనా పాజిటివ

Read More

బస్సులో ముగ్గురికి కరోనా.. ఆందోళనలో మిగతా ప్రయాణికులు

హైదరాబాద్ నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా ఆందోళనలో మిగతా ప్రయాణికులు ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు వచ్చిన ఆర్టీసీ బస్సులో ప్రయా

Read More

ప్రైవేటు ల్యాబుల్లో తప్పుడు రిజల్ట్స్

పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌ శ్రీనివాసరావు ఎట్ల చేస్తున్నరో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నం ప్రైవేటు హాస్పిటళ్లలో బెడ్ల సంఖ్యపై ఇన్ఫర్మేషన్ లేదు వాటిలో ఏ

Read More

కరోనాపై పోరులో తెలుగు రాష్ట్రాల మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్!

ఏపీ-తెలంగాణకు జమీన్ ఆస్మాన్ ఫరక్! పది లక్షల టెస్టులు చేసిన పొరుగు రాష్ట్ర సర్కార్.. మన దగ్గర లక్షా పదివేలే హైదరాబాద్, వెలుగు: ప్రైమరీ కాంటాక్ట్ అని త

Read More

ప్రైవేటులో టెస్టులతో భారీగా బయటపడుతున్న కరోనా కేసులు

దాచినా దాగుతలే మొదటి నుంచీ అరకొరగా టెస్టులు.. వైరస్ లేదంటూ ప్రకటనలు ఇప్పుడు కేసులు పెరగడంతో ప్రైవేటుపై సర్కారు నిందలు టెస్టులు సరిగా చేయడం లేదంటూ ల్యా

Read More

బీహార్ సీఎం నితీష్‌ కుమార్‌కు కరోనా పరీక్షలు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా బారినపడ్డారు. లేటెస్టుగా బీహార్ సీఎం నితీష్‌ కు

Read More