corona tests
రాష్ట్రంలో 90 వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1863 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
Read Moreహైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదు
హైకోర్టు చెప్పిన మేరకు విస్తృతంగా ఫ్రీగా కరోనా పరీక్షలు చేయాలన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. శుక్రవారం టీజేఎస్ కార్యాలయంలో అఖిలపక్షం మీడియా
Read Moreరాష్ట్రంలో 88 వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు 88,396కు చేరాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1921 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. తాజాగా గుర
Read Moreనిన్న ఒక్కరోజే దేశంలో 67 వేల కరోనా కేసులు నమోదు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రికార్డుస్థాయిలో 67 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య దాదా
Read Moreతెలంగాణలో మరో 1931 కరోనా కేసులు
రాష్ట్రంలో తాజాగా మరో 1931 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 86,475 కు చేరింది. తాజాగా బుధవారం క
Read Moreఆర్టీపీసీఆర్ టెస్టులకు క్యూ కడుతున్న జనాలు
యాంటీజెన్ పై ఇంట్రెస్ట్ చూపని జనం సెంటర్లకి వెళ్తే తిప్పి పంపుతున్న అధికారులు మొబైల్ టెస్టింగ్ సెంటర్లతో ఊరట అవేర్నెస్ కల్పించి, వెహికల్స్ సంఖ్య పెంచి
Read Moreరాష్ట్రంలో కొత్తగా 1897 కరోనా కేసులు
కరోనావైరస్ తీవ్రత రాష్ట్రంలో పెరుగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 1897 కొత్త కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దాంతో మొత్తం
Read Moreదేశంలోనే మొదటిసారి అత్యధిక కరోనా కేసులు
దేశవ్యాప్తంగా కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. గత మూడు రోజుల నుంచి ప్రతిరోజు 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా
Read Moreపోలీస్ ట్రైనింగ్ కాలేజీలో 73 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి సమీపంలో ఉన్న చంద్రగిరి కల్యాణి డ్యామ్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. శిక్షణ పొందుతున్న 348 మందితో పాటు మరో
Read Moreఏపీలో ఒక్క రోజే 97 మంది కరోనా పేషెంట్లు మృతి: కొత్తగా 10,080 కేసులు
ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 10,080 కొత్త కరోనా కేసులు, 97 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటె
Read More‘నిత్యావసర సరుకులు అమ్మే వ్యాపారులందరికీ కరోనా టెస్టులు’
వారి ద్వారా ఎక్కువ మందికి వైరస్ వ్యాపించే ముప్పు ప్రాణాలు కాపాడడమే లక్ష్యం.. డెత్ రేట్ 1 శాతం దాటకూడదు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
Read Moreకరోనా కట్టడికి మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు
కరోనా కట్టడికి క్షేత్ర స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్రెడ్డి తెలిపారు. ఆయన శనివారం మీడియ
Read More