government

హైదరాబాద్ లో ట్రాఫిక్​ సమస్యకు బాధ్యులెవరు?

హైదరాబాద్ నగరంలో రోడ్ల మీద వాహనాల రద్దీ పెరుగుతున్నది. బండ్లు నడుపుతున్నోళ్లకేమో యాష్ట వస్తుండగా, కాలినడకన వెళ్లవారికి భయం వేస్తున్నది. కనీసం నడవడానిక

Read More

అడ్మిషన్‌‌‌‌‌‌‌‌ గడువు దాటితే .. సర్కారు కాలేజీల్లోనూ జరినామ

ఆగస్టు1 నుంచి చేరితే రూ.500 జరిమానా అడ్మిషన్ గడువు పెంచి ఫైన్ల వసూళ్లకు తెరలేపిన ఇంటర్ బోర్డు  ఉచిత విద్య అంటూ  జరిమానా వేయడంపై 

Read More

ఆహార వస్తువుల ఉత్పత్తి, రేట్లు గమనిస్తున్నాం : కైలాష్​ చౌదరి

న్యూఢిల్లీ: నిత్యావసర ఆహార పదార్థాల రేట్లను నిరంతరం గమనిస్తున్నామని, అలాగే సప్లయ్– డిమాండ్​లనూ మానిటర్​ చేస్తున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మం

Read More

50 మంది ఎమ్మెల్యేలు నన్ను కొట్టారు.. ఈడ్చుకెళ్లారు : బోరున ఏడ్చిన మాజీ మంత్రి రాజేంద్ర

రాజస్థాన్​ కాంగ్రెస్​ సర్కార్​ బహిష్కరించిన మంత్రి రాజేంద్ర సింగ్​కు ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఆయనను శాసనసభలోకి వెళ్లనివ్వకుండా కాంగ్

Read More

బీసీలకు రూ. లక్ష సాయానికి  ఫండ్స్ సరిపడా వస్తలే

యాదాద్రి జిల్లాలో ఈ నెలకు కావాల్సింది రూ. 6 కోట్లు.. వచ్చింది రూ. కోటి  సూర్యాపేటకు రావలసింది రూ.12 కోట్లు.. ఇచ్చింది రూ. 18 లక్షలే 

Read More

వ్యవసాయ శాఖకు వీఆర్ఏలు!

6 వేల మందిని కేటాయించేందుకు ప్రపోజల్స్  ప్రతి 2,500 ఎకరాలకు ఒకరి నియామకం   ఏఈవోలకు అసిస్టెంట్లుగా, రైతువేదికల వారిగా విధులు 

Read More

కంది పప్పు కిలో రూ.60 మాత్రమే.. భారత్ దాల్ బ్రాండ్ పేరుతో అమ్మకాలు

దేశంలో ఇప్పుడు ధరల సంక్షోభం నడుస్తుంది. నిత్యాసవరాల ధరలు అన్నీ భారీగా పెరిగాయి. టమాటా అయితే హద్దే లేకుండా పెరుగుతుంది. వాటితోపాటు పచ్చిమిర్చి, అల్లం,

Read More

కారుణ్య నియామకాలు ఎప్పుడు?.. రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మంది ఎదురుచూపులు

    హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కారుణ్య నియామకాలను సర్కారు ఏండ్ల నుంచి చేపట్టడం లేదు. వివిధ శాఖల్లో పనిచేస్తూ అనారోగ్యం, యాక్సిడెంట

Read More

కన్నీళ్లు పెట్టిస్తున్న ఓ తల్లి కథ: పిల్లల చదువు కోసం.. బస్సు కింద పడి చనిపోయింది

తమిళ‌నాడులోని సేలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పిల్ల‌ల‌ చదువు కోసం ఓ తల్లి త‌న ప్రాణాలనే త్యాగం చేసింది. పిల్ల‌ల‌ చ

Read More

పెరిగిన గోధుమ పిండి ధర.. కిలో రూ.320.. షాక్ లో పబ్లిక్

పాకిస్థాన్​లో ద్రవ్యోల్బణం రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో అక్కడి నిత్యావసర సరకుల ధరలు చుక్కలనంటుతున్నాయి. కిలో గోధుమ పిండి ధర అక్షరాల 320 రూపాయలంటే పర

Read More

స్టేషన్​ఘన్​పూర్​లో రోడ్డుపై భోజనాలు చేస్తూ కార్మికుల నిరసన

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : పంచాయతీ కార్మికులను పర్మినెంట్​ చేయాలని డిమాండ్​ చేస్తూ జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​లో పంచాయతీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో

Read More

మూతపడిన కొలాం బడిని తెరిపించేదెన్నడు?

బైంగూడలో ఓసీపీతో మూసివేత     మరోచోట నిర్మించేందుకు నిధులు మంజూరు     పట్టించుకోని అధికారులు     చదువు

Read More

మరో మండల్​ ఉద్యమం కావాలి : ప్రొ. ఎస్. సింహాద్రి

బీపీ మండల్ విగ్రహాన్ని ఈ మధ్యలో మంథని పట్టణంలో ఆవిష్కరించారు. తెలంగాణలో ఇది మొదటి విగ్రహం. కొన్ని నెలల ముందు గుంటూరులో కూడా ఆవిష్కరించారు.  మరికొ

Read More