government

కమీషన్ల కోసం బీఆర్ఎస్ ​స్కీమ్​లు : మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి

ఇందల్వాయి, వెలుగు: కమీషన్లు, కార్యకర్తల కోసమే బీఆర్ఎస్ ​ప్రభుత్వం స్కీమ్​లు ప్రవేశపెడుతోందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్​ నిజామాబాద్​రూరల్​ఇన్​చార్జి డా

Read More

దండేపల్లిలో బతుకమ్మ చీరెలు నాసిరకంగా ఉన్నాయని ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

దండేపల్లి, వెలుగు: ప్రభుత్వం ప్రతి ఏటా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరెలు నాసిరకంగా ఉంటున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే దివాకర్​రావును నిల

Read More

ఉద్యోగులపై ఇంత నిర్లక్ష్యమా? : షబ్బీర్​అలీ

కామారెడ్డి టౌన్, వెలుగు: అంగన్​వాడీ ఉద్యోగులు, ఆశ కార్యకర్తలు, ఈ– పంచాయతీ ఆపరేటర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, కాంగ్ర

Read More

5 శాతం ఐఆర్​తో ఉద్యోగులను సర్కారు అవమానించింది: కోమటిరెడ్డి

 ఎన్నికల ముందు పీఆర్సీ వేయడం సిగ్గుచేటు : ఎంపీ కోమటిరెడ్డి 15 నుంచి 20 శాతం ఐఆర్​ ఇవ్వాలని సీఎం కేసీఆర్​కు లేఖ హైదరాబాద్, వెలుగు: తెలంగ

Read More

ఐఆర్​ ఇంత దారుణమా? ఎంప్లాయ్​ ఫ్రెండ్లీ గవర్నమెంట్​ఇదేనా : భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కేవలం 5 శాతం ఐఆర్​ ఇవ్వడం దారుణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఎంప్లాయ్​ ఫ్రెండ్లీ గవర్న

Read More

భిక్కనూరులోని సిద్ధరామేశ్వర ఆలయాభివృద్ధికి రూ. 2 కోట్లు

భిక్కనూరు,వెలుగు :  భిక్కనూరులోని ప్రసిద్ధ సిద్ధరామేశ్వర మహాక్షేత్రాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ జితేశ్​

Read More

రూ.100 కోట్లతో హనుమకొండ బస్టాండ్‌‌‌‌ అభివృద్ధి : దాస్యం వినయ్‌‌‌‌ భాస్కర్‌‌‌‌

  హనుమకొండ, వెలుగు :  రూ. 100 కోట్ల నిధులతో హనుమకొండ బస్టాండ్‌‌‌‌ను డెవలప్‌‌‌‌ చేయనున్నట్లు ప్రభు

Read More

నాడు స్కాంలు.. నేడు స్కీంలు.. : మహిపాల్​రెడ్డి

రామచంద్రాపురం/పటాన్​చెరు, వెలుగు: నాటి ప్రభుత్వాల హయాంలో అన్ని స్కాములేనని నేటి బీఆర్‌‌‌‌ఎస్​ ప్రభుత్వంలో అన్ని స్కీములేనని ఎమ్మెల

Read More

హాస్పిటల్​ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలె : ప్రశాంత్ జే పాటిల్

సిద్దిపేట, వెలుగు: ఎన్సాన్ పల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న గవర్నమెంట్​ హాస్పిటల్​ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల

Read More

కులవృత్తుల సంక్షేమం కోసమే బీసీ బంధు : రాజర్షి షా, పద్మా దేవేందర్​రెడ్డి

మెదక్ టౌన్, వెలుగు: కుల వృత్తుల సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం బీసీ బంధు ప్రవేశపెట్టిందని  కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి

Read More

బీఆర్ఎస్​ సర్కారు  ప్రజలకు చేసిందేమీ లేదు : కూచాడి శ్రీహరి రావు

లక్ష్మణచాంద, వెలుగు : బీఆర్ఎస్​ సర్కారు గొప్పలు చెప్పుకోవడం తప్ప తొమ్మిదేండ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు విమర్శిం

Read More

రూ.10 వేలు అన్నరు.. పైసా ఇవ్వలే..

జనగామ జిల్లాలో ఇప్పటికీ అందని పంట నష్టపరిహారం ఎదురుచూపుల్లో 20 వేల మందికిపైగా రైతులు పట్టించుకోని ప్రభుత్వం జనగామ, వెలుగు : పంట నష్టపోయిన ప్రతీ ర

Read More

డబుల్ ఇండ్లు రానివారికి స్థలాలు..?

ఎన్నికలు సమీపిస్తుండడంతో అసంతృప్తి చల్లార్చే యత్నం     మండేపల్లి శివారులోని ప్రభుత్వ భూమిలో  కేటాయింపు     &

Read More