Hyderabad

భద్రాచలం గోదావరిలో హైదరాబాద్ ​యువకుడి గల్లంతు

భద్రాచలం,వెలుగు : భద్రాచలం వద్ద గోదావరిలో స్నానానికి దిగిన హైదరాబాద్​కు చెందిన యువకుడు గల్లంతయ్యాడు. హైదరాబాద్​కు చెందిన నలుగురు ఫ్రెండ్స్​ఆదివారం శ్ర

Read More

ఇంటి ముందు పార్కు చేసిన మినీ వ్యాన్ చోరీ

ఘట్ కేసర్, వెలుగు: ఇంటి ముందు పార్కు చేసిన మినీ వ్యాన్​ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అడిష

Read More

ఎరుకల జాతిని సీఎం రేవంత్ రెడ్డి దత్తత తీసువాలి

తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి బషీర్ బాగ్, వెలుగు: ఎరుకల జాతిని సీఎం రాష్ట్ర రేవంత్ రెడ్డి దత్తత తీసుకోవాలని, ఏకలవ్య కార్ప

Read More

గేటెడ్ కమ్యూనిటీలో దొంగల బీభత్సం

నాగోల్​లో 50 తులాల బంగారం, డైమండ్స్  ఆభరణాలు, రూ. లక్ష నగదు చోరీ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దొంగల విజువల్స్ ఎల్బీనగర్, వెలుగు: సిటీ

Read More

వన మహోత్సవానికి GHMC రెడీ .. 30 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

నేడు ప్రారంభించనున్న మంత్రులు పొన్నం, శ్రీధర్​బాబు ఎక్కడా మొక్కలు వృథా కాకుండా చర్యలు ప్రస్తుతం సేఫ్ జోన్​లోనే భాగ్యనగరం హైదరాబాద్, వెలుగు

Read More

అశ్వారావుపేట ఎస్సై మృతి

 గత నెల 30న పురుగుల మందు తాగిన శ్రీరాముల శ్రీనివాస్​.. చికిత్స పొందుతూ  కన్నుమూత ఆయన మరణవార్త విని గుండెపోటుతో చనిపోయిన మేనత్త అశ్

Read More

పాతబస్తీలో కరెంట్ ఆఫీసర్లకు చేదు అనుభవం

హైదరాబాద్: పాతబస్తీలో కరెంట్,విజిలెన్స్ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. అధికారులను నిర్బంధించి రిపోర్టులను చించేశారు స్థానికులు. విద్యుత్ ఛా ర్జీల వస

Read More

ఢిల్లీ రికార్డు: ఈ ఏడాది అతి తక్కువ కాలుష్యం నమోదు 

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తగ్గింది. జూలై మొదటి వారం మొత్తం సంతృప్తి కరమైన గాలి నాణ్యత నమోదు అయింది. ఈ ఏడాది మొత్తంలో అతి తక్కువ AQI  56 రికార

Read More

పేదరికం లేకుండా పోతే నా లక్ష్యం నెరవేరినట్టే: మంత్రి సీతక్క 

వరంగల్: సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లో వచ్చాను.. విప్లవ ఉద్యమం నుంచి వచ్చి ప్రజా సేవ చేస్తున్నారు.. కొందరు రాజకీయంగా నన్ను ఎదుర్కొ నే సత్

Read More

రేపు (జూలై8న) ఏపీకి సీఎం రేవంత్ రెడ్డి.. షెడ్యూల్ ఇదే  

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (జూలై 8) ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న వైఎస్సార

Read More

సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి , 16 మందికి తీవ్రగాయాలు 

అమరావతి: ఎన్టీఆర్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ పేలుడు సంభవించింది. ఆదివారం (జూలై7,2024)  అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదం

Read More

పూరిజగన్నాథ్ రథయాత్ర.. తరలివచ్చిన లక్షలాదిమంది భక్తులు 

ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పూరి జగన్నాధ రథయాత్ర ఆదివారం(జూలై 7,2024)  ప్రారంభమైంది. దేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఇది ఒకటి. 1971 ను

Read More

Char Dham Yatra: చార్ధామ్ యాత్ర తాత్కాలికంగా  నిలిపివేత 

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చార్ ధామ్ యాత్ర కొనసాగే గర్వాల్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ ప

Read More