Hyderabad

వెదురు సాగుకు సర్కారు ప్రోత్సాహం

జిల్లాలో ఈ  ఏడాది టార్గెట్​ 5 వేల ఎకరాలు ఫ్రీగా మొక్కల పంపిణీ.. మూడేండ్ల దాక సబ్సిడీలు ఇప్పటివరకు ఆరు ఎకరాల్లో సాగు.. మరో ఆరు దరఖాస్తులు 

Read More

పోలీస్ స్టేషన్ల అప్​గ్రేడ్​!

ప్రజలకు చేరువకానున్న సేవలు నేరాలు  పెరుగుతుండడంతో పోలీస్ట్ స్టేషన్ల అప్ గ్రేడ్ జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్ తోపాటు హైవే పెట్రోలింగ్ స్టేష

Read More

ఒడవని పంచాయితీ.. పెబ్బేరు సంతపై కొనసాగుతున్న వివాదం

కోర్టు తీర్పుతో సంత నిర్వహణపై అనుమానాలు రెగ్యులర్​గా తైబజార్ వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లు ఆరు నెలలుగా మున్సిపాలిటీకి అందని ఫీజు వనపర్తి/

Read More

హ్యూమన్​ ట్రాఫికింగ్ పేరిట రూ.73 లక్షలు టోకరా

75 ఏండ్ల వృద్ధురాలిని చీట్ చేసిన సైబర్ నేరగాళ్లు బషీర్​బాగ్, వెలుగు: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ప్రమేయం ఉందంటూ సైబర్​నేరగాళ్లు 75 ఏండ్ల వృద్ధు

Read More

ఎంపీ డీకే అరుణ ఇల్లు పరిశీలన: సీఎం ఆదేశాలతో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంటి పరిసర ప్రాంతాలను సిటీ సీపీ సీవీ ఆనంద్ సోమవారం పరిశీలించారు. సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశాలతో వెస్ట

Read More

ప్రజా వ్యతిరేక విధానాలపై కళాకారులు గళమెత్తాలి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పెంచబోయే రిజర్వేషన్లను సత్వరమే అమలు చేయించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర

Read More

5 గంటలు ఏఐ క్లాసులు ఉండాలి: హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్

హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్​స్కూళ్లలో సీ గ్రేడ్​విద్యార్థుల కు చెప్తున్న ఏఐ క్లాసులు రోజుకు 5 గంటలు ఉండాలని హైదరాబాద్​ కలెక్టర్​ అనుదీప్​టీచర్లకు సూ

Read More

అబ్దుల్లాపూర్​మెట్​లో సాండ్ ​బజార్

టీజీ ఎండీసీ ఆధ్వర్యంలో ప్రారంభం  అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: మినరల్ డెవలప్​మెంట్​కార్పొరేషన్(ఎండీసీ) ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్​మెట్​లో ఏర్

Read More

సర్కారు బడులకు మహర్ధశ: తిరుపతి రెడ్డి

కొడంగల్​, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి చొరవతో సర్కారు బడులకు మహర్ధశ మొదలైందని కాంగ్రెస్​  కొడంగల్​ ఇంచార్జీ తిరుపతిరె

Read More

మాలలకు అన్యాయం చేయొద్దు: రాష్ట్ర మాలల ఐక్యవేదిక అధ్యక్షుడు బేర బాలకిషన్

ముషీరాబాద్, వెలుగు: ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు వచ్చే విధంగా కృషి చేస్తూనే.. మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని రాష్ట్ర మాలల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షు

Read More

ఎన్టీఆర్ స్టేడియంలో అప్పుడే పుట్టిన.. ఆడశిశువు సజీవ దహనం

దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముషీరాబాద్, వెలుగు : అప్పుడే పుట్టిన ఆడ శిశువును మంటల్లో కాల్చి సజీవ దహనం చేసిన విషాదకర ఘటన దోమలగూడ పోలీస్ పరిధిలో

Read More

OU ఇష్యూపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని రకాల ఆందోళనలను నిషేధిస్తూ వర్శిటీ అధికారులు సర్క్యులర్ జారీ చేయడంపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు భగ్గుమన్న

Read More

మాకూ మంత్రి పదవి ఇవ్వాల్సిందే ..లేకుంటే ప్రజాపాలన ఎలా అవుతది.?: మల్ రెడ్డి రంగారెడ్డి

 మంత్రివర్గంలో ఉమ్మడి పది జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిందేనని మహేశ్వరం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. రాష్ట్ర జనాభాలో 44శాతం జనాభ

Read More